VGన్యూస్: యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా ఎం.సత్యనారాయణ రెడ్డిని నియమించింది. బోర్డులో ఛైర్మన్ తోపాటు సభ్యులుగా, ఎక్స్-అఫీషియో...
VGన్యూస్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరిధిలో వివిధ మఠాలకు భూముల కేటాయించడానికి సంబంధించి స్పష్టమైన విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధానంగా భూ యాజమాన్యపు హక్కులు...