Home విద్య-ఉద్యోగం

విద్య-ఉద్యోగం

500 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు విడుదల

VGన్యూస్: డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (తెలంగాణ వైద్య విధాన పరిషత్) పరిధిలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు విడుదల అయ్యాయి. మొత్తం 500 పోస్టులకు సంబంధించిన ఫలితాలను...

విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు: డిప్యూటీ సీఎం

VGన్యూస్: మధిరలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ (Centralized Community Kitchen)ను ప్రారంభించడం ఎంతో సంతృప్తినిచ్చిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu...

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైపవర్డ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

VGన్యూస్: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ (Neet Paper Leak) నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా జరిగే వివిధ పోటీ పరీక్షల విధానంలో సంస్కరణలపై సిఫార్సుల కోసం హైపవర్డ్ టాస్క్...

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి

VGన్యూస్: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అలాగే కేంద్రమంత్రి ప్రహ్లాద్...

ఇది ప్రజాస్వామ్య విజయం: సోనమ్ వాంగ్‌చుక్

VGన్యూస్: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ శనివారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీనిపై సామాజిక కార్యకర్త...

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

VGన్యూస్: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' లో పోస్టు చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా...

విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: ఫీఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా అట్లాంటా స్టేడియంలో అర్జెంటినా, ఈజిప్ట్ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి వీక్షించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో...

పిల్లలకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందిచటం ప్రభుత్వ బాధ్యత: సీఎం రేవంత్

VGన్యూస్: ఈనాటి పిల్లలకు సరైన పౌష్టికాహారం, నాణ్యమైన విద్యను అందించే విషయంలో ప్రజా ప్రభుత్వం స్పష్టమైన బాధ్యతతో పలు కార్యక్రమాలు ప్రారంభించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పిల్లలకు సరైన పౌష్టికాహారం, నాణ్యమైన...

గురుకులాలు, హాస్టళ్లలో ప్రభుత్వ మెనూను అమలు చేయాలి: మంత్రి పొన్నం

VGన్యూస్: గురుకులాలు, హాస్టళ్లు ప్రారంభమై 20 రోజులు పూర్తైన నేపథ్యంలో గత సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన కార్యక్రమాలపై సచివాలయంలో రవాణా మరియు బీసీ సంక్షేమ...

50 మంది పేద విద్యార్థినుల చదువు బాధ్యత తనదే: కేటీఆర్

VGన్యూస్: ఫిల్మ్ నగర్‌లోని JRC కన్వెన్షన్‌లో జరిగిన 'SPARSA - 2026' వార్షిక సమావేశానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సమాజ సేవకు...

తాజా వార్తలు

error: Content is protected !!