Tag: #HYDERABAD
ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించాలి: సీఎస్ సంజయ్ జాజు
VGన్యూస్: రాష్ట్రంలో మీ సేవ కేంద్రాలను మరింత పటిష్టపరిచి ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను...
హైదరాబాద్ లో నేపాల్ మేయర్లు, ఛైర్పర్సన్ల పర్యటన
VGన్యూస్: నేపాల్కు చెందిన 21 మంది మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్లు మరియు ప్రభుత్వ అధికారులు హైదరాబాద్లో పట్టణాభివృద్ధి, మున్సిపల్ సంస్కరణలు తదితర అంశాలపై అధ్యయన పర్యటన చేపట్టారు. భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ...
ఆర్యవైశ్య కార్పొరేషన్ కు రూ.500 కోట్ల నిధులు కేటాయించాలి: కాచం
VGన్యూస్: తెలంగాణలో ఆర్యవైశ్య కార్పొరేషన్ కు కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డా .కాచం సత్యనారాయణ గుప్త అన్నారు. తక్షణమే...
నిరుద్యోగుల తరఫున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం: కేటీఆర్
VGన్యూస్: తెలంగాణ యువతను కాంగ్రెస్, బీజేపీ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్(KTR) మాట్లాడుతూ.. "ఎన్నికల ముందు...
ఆర్యవైశ్య మహాసభ ప్రింట్ మీడియా కమిటీ వైస్ ఛైర్మన్ గా కిషన్ గుప్త
VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రింట్ మీడియా కమిటీ వైస్ ఛైర్మన్ గా వనపర్తి కిషన్ గుప్త నియమితులయ్యారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ గుప్త...
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
VGన్యూస్: బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం అర్ధరాత్రి 12.51 గంటలకు కన్నుమూశారు. ఈమేరకు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఈనెల 26న ఉదయం...
వాయుగుండం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొంగులేటి
VGన్యూస్: ఛత్తీస్గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం, చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా...
లష్కర్ బోనాలకు గవర్నర్ ను ఆహ్వానించిన మంత్రి సురేఖ
VGన్యూస్: సికింద్రాబాద్లో నిర్వహించనున్న ఆషాడ బోనాల (లష్కర్ బోనాలు) ఉత్సవాలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. గురవారం లోక్ భవన్ లో గవర్నర్...
ఆర్యవైశ్య కార్పొరేషన్ కు రూ.500 కోట్ల నిధులు విడుదల చేయాలి: కాచం
VGన్యూస్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటై రెండు సంవత్సరాలు గడిచినా నిధులు కేటాయించకపోవడం చాలా దారుణమని వైశ్య వికాస వేదిక ఛైర్మన్ డా. కాచం సత్యనారాయణ గుప్త ఆగ్రహం వ్యక్తం చేశారు....
రాష్ట్రంలో 4 ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు: సీఎస్
భారత్ ఔద్యోగిక వికాస్ యోజన (BHAVYA) పథకంలో భాగంగా రాష్ట్రంలో 4 ఇండస్ట్రియల్ పార్కుల (Industrial Parks) ఏర్పాటుకు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...















