Tag: #HYDERABAD
ఆన్లైన్ నుంచి 22-A ఆంక్షలను వెంటనే తొలగించాలి: హరీష్ రావు
VGన్యూస్: 22-A పేరుతో ఇబ్బందులు పడుతున్న బాధితులెవరూ ఆందోళన చెందవద్దు అని మాజీ మంత్రి,బీఆర్ఎస్ నేత హరీష్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మీకు అన్ని వేళలా అండగా ఉంటుందన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో...
రైతులను విద్యుత్ ఉత్పత్తిదారులుగా తీర్చిదిద్దాలి: డా. గోపి
VGన్యూస్: వ్యవసాయ రంగంలో నీటి వినియోగాన్ని, తద్వారా వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు పంటల వైవిధ్యీకరణ, సూక్ష్మ నీటిపారుదల, వ్యవసాయ సౌర విద్యుదీకరణ వంటి చర్యలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని...
గచ్చిబౌలి హాకీ స్టేడియానికి అరుదైన గుర్తింపు
VGన్యూస్: గచ్చిబౌలి హాకీ కాంప్లెక్స్ స్టేడియానికి అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) ప్రతిష్ఠాత్మక కేటగిరీ–1 హాకీ ఫీల్డ్ ధ్రువీకరణ లభించింది. ఈ ధృవీకరణతో దేశంలోనే మొట్టమొదటి మరియు ఒకే ఒక్క క్యాటగిరి 1...
గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది: సీఎం
VGన్యూస్: రాష్ట్రంలో గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ట్యాంక్బండ్ పైన ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని సీఎం...
ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం
VGన్యూస్: ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు ఉండకుండా ప్రభుత్వం చర్యలు...
జహీరాబాద్ పారిశ్రామిక వాడలో 2 లక్షల మందికి ఉపాధి: మంత్రి శ్రీధర్ బాబు
VGన్యూస్: జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులన్నీ 2028 మార్చి వరకు పూర్తి చేస్తామని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. 3,245 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ...
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
VGన్యుస్: రాబోయే ఏడాదిన్నర కాలంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్, అల్వాల్ టిమ్స్, ఎల్బీనగర్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లను వరుసగా ప్రతి ఆరు నెలలకు ఒక ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి...
తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం: సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: గడిచిన రెండున్నరేండ్ల ప్రజా పాలనలో తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం (80th Independence Day)...
లోక్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం.. హాజరైన సీఎం రేవంత్
VGన్యూస్: 80వ సాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా లోక్భవన్లో ఎట్ హోమ్ (At Home) కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు...
ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించాలి: సీఎస్ సంజయ్ జాజు
VGన్యూస్: రాష్ట్రంలో మీ సేవ కేంద్రాలను మరింత పటిష్టపరిచి ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను...















