VGన్యూస్: మిడ్జిల్ను అభివృద్ధి చెందిన మండలంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో ముఖ్యమంత్రి పలు అభివృద్ధి...
VGన్యూస్: మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో...