Tag: #TELANGANACM
నైతిక విలువలతో ప్రజా జీవితాన్ని గడపినేత జైపాల్ రెడ్డి: సీఎం రేవంత్
VGన్యూస్: నైతిక విలువలు, సిద్ధాంత నిబద్ధతతో రాజకీయ ప్రస్థానాన్ని సాగించిన నాయకుడు కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా...
యువత భవిష్యత్తే.. దేశ భవిష్యత్ : సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: జై జవాన్, జై కిసాన్, జై యువ నినాదంతో ముందుకుసాగాల్సిన తరుణం ఆసన్నమయిందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. యువ భారతమే ప్రపంచం దిశను నిర్దేశిస్తుందని తెలిపారు....
చట్టసభలకు పోటీ చేసే వయస్సు 21 ఏళ్లకు తగ్గించాలి: సీఎం రేవంత్
VGన్యూస్: దేశ భవిష్యత్తుకు కీలకమైన జెన్ జీ ఆశయాలకు అనుగుణంగా యువత చట్టసభల్లో అడుగుపెట్టడానికి వీలుగా శాసనసభ, లోక్సభకు పోటీ చేసే కనీస వయో పరిమితిని 25 ఏళ్ల నుంచి 21 కి...
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీఎస్ సంజయ్ జాజు
VGన్యూస్: తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సంజయ్ జాజు మంగళవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
వచ్చే ఎన్నికల నాటికి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తాం: సీఎం రేవంత్
VGన్యూస్: ఎలాంటి ఆటంకాలు ఎదురైనా అధిగమించి మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. మూసీ నది ప్రక్షాళన చేయాలన్నది తన కల అని.. ఒట్టేసి చెబుతున్నా...
మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై ప్రజల అభిప్రాయాలను సేకరించాలి: సీఎం
VGన్యూస్: మూసీ రివర్బెడ్లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశ ప్రాజెక్టు పురోగతిపై సీఎం...
ఉద్యోగుల భద్రత.. ప్రభుత్వ బాధ్యత: సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: ఉద్యోగుల్లో విశ్వాసం, నమ్మకం కలిగించడమే కాకుండా వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించామని చెప్పారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో...
కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తో ముగ్గురు సీఎంల భేటీ
VGన్యూస్: కర్ణాటకలోని హోస్పేట్ సమీపంలోని తుంగభద్ర డ్యామ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన 33 స్పిల్వే గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,...
కేంద్ర మంత్రి ఖట్టర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
VGన్యూస్: ఢిల్లీలో మంగళవారం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాబివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంయుక్తంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో హైదరాబాద్...
విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించిన గవర్నర్
VGన్యూస్: మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వాటిని నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను భాగస్వామ్యం చేసింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివ...















