Tag: #TelanganaNews
కాళేశ్వరంపై సీఎం రేవంత్ సమీక్ష
VGన్యూస్: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష...
అన్ని పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: కేటీఆర్
VGన్యూస్: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురాల ముగింపు (26వ ఆవిర్భావ దినోత్సవం) సందర్భంగా సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. భారాస అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన జరిగిన...
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణస్వీకారం
VGన్యూస్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా మంత్రి అజారుద్దీన్, ఆచార్య కోదండరాం సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారి చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం...
రవీంద్రభారతిలో ఘనంగా వాసవిమాత జయంతి
VGన్యుస్: హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆదివారం ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని భాషా సంస్కృతి శాఖ...
అమ్మగా పరిపాలన అందిస్తా: కవిత
VGన్యూస్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో జరిగిన సభలో తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) నూతన రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత...
గులాబీ జెండా కప్పుకున్న ప్రతి బిడ్డ వరంగల్ సభకు రావాలి:కేటీఆర్
భారతదేశ స్వాతంత్ర చరిత్రలో 25 ఏళ్లు విజయవంతంగా కొనసాగుతున్న అతికొద్ది పార్టీల్లో బీఆర్ఎస్ ఒకటి అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా ముఖ్య కార్యకర్తల...
బిల్డ్నౌ పోర్టల్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
గత పదేళ్ల కాలంలో బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉత్పన్నమైన సమస్యలను తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో...
మెగాస్టార్ కు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు
మెగాస్టార్ చిరంజీవి అరుదైన అవార్డును అందుకున్నారు. సినీరంగానికి ఆయన అందించిన సేవలకు గాను బుధవారం యునైటెడ్ కింగ్డమ్(యూకే)పార్లమెంట్ లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో బ్రిడ్జ్ ఇండియా సంస్థ "లైఫ్ టైమ్ అచీవ్...
రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్
తెలంగాణ శాసనసభలో బుధవారం రాష్ట్ర బడ్జెట్ ను డిప్యూటీ సీఎం,ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2025-26 ఏడాదికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ శాసనసభకు సమర్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర రెవెన్యూ...
భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయి : సీఎం రేవంత్ రెడ్డి
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపిన సందర్భంగా ఆయా సంఘాల నేతలు...















