Home Tags #TelanganaNews

Tag: #TelanganaNews

3 వేల బస్సులను ఆర్టీసీకి అప్పగిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా మరో 3 వేల బస్సులను...

మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ

VGన్యూస్: రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైంది. మధ్యప్రదేశ్ నుంచి ఆమె రాజ్యసభకు నామినేషన్...

చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి సురేఖ

VGన్యూస్: రాష్ట్రంలోని దేవాలయాల్లో భక్తులకు ఆశీర్వచనంగా చేనేత ద్వారా తయారు చేసిన శాలువాలను మాత్రమే అందించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం అంజయ్య దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కోరారు. మంగళవారం...

సౌర విద్యుత్ ప్రాజెక్టుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: మంత్రి ఉత్తమ్

VGన్యూస్: రాష్ట్రంలోని నీటిపారుదల శాఖకు చెందిన భూములు, జలాశయాలు, కాలువ వ్యవస్థలను సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే దిశగా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను...

మొహర్రం ఊరేగింపునకు విస్తృత ఏర్పాట్లు: మంత్రి పొన్నం

VGన్యూస్: ఈనెల 16న జరగనున్న మొహర్రం ఉరేగింపు కార్యక్రమాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర రవాణా, బి.సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మొహర్రం పవిత్ర మాసం ఏర్పాట్లపై...

30 రోజుల్లో నిజాంపేట డంపింగ్ యార్డ్ తరలిస్తాం: మంత్రి అడ్లూరి

VGన్యూస్: నిజాంపేట డంపింగ్ యార్డును 30 రోజుల్లోగా తరలిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం బాచుపల్లిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్...

సూర్యాపేట మున్సిపాలిటీకి అరుదైన గౌరవం

VGన్యూస్: పర్యావరణానికి హానికరంగా మారుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల పునర్ వియోగంలో సూర్యాపేట మున్సిపాలిటీ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచింది. వ్యర్ధాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషికిగాను సూర్యాపేట మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయిలో అరుదైన గౌరవం...

ప్రకృతి, పర్యావరణ ప్రేమికుడు దుశ్చర్ల

VGన్యూస్: సూర్యాపేట జిల్లా మోతే మండల పరిధిలోని రాఘవాపురం గ్రామానికి చెందిన దుశ్చర్ల సత్యనారాయణ ప్రకృతి, పర్యావరణ ప్రేమికుడు. ఆయన తనకు ఉన్నటువంటి 70 ఎకరాల భూమిలో వందలాది చెట్లను పెంచి ప్రకృతి,...

వరి కొయ్యలకు నిప్పు.. పర్యావరణానికి పెను ముప్పు

VGన్యూస్: రైతులు వరి కోతలు ముగిసిన తర్వాత కొయ్యలకు నిప్పు పెట్టడం ద్వారా పర్యావరణానికి పెను ముప్పుగా మారుతుంది. ఆ మంటల వల్ల పచ్చని చెట్లు కూడా అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఎంతో...

సాగునీటి ప్రాజెక్టుల పనులను తొందరగా పూర్తిచేయాలి: సీఎం

VGన్యూస్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పనులను వీలైనంత తొందరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాజెక్టుల పనులను...

తాజా వార్తలు

error: Content is protected !!