Home Tags #TelanganaNews

Tag: #TelanganaNews

ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన సీపీఎం నేతలు

VGన్యూస్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వంలోని ఆపార్టీ ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ...

సీఎంకు ధన్యవాదాలు తెలిపిన సీపీఐ నేతలు

VGన్యూస్: సీపీఐ శాసనసభ్యుడు కూనమనేని సాంబశివ రావు నేతృత్వంలోని ఆపార్టీ ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ...

సీఎంను కలిసిన వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు

VGన్యూస్: రాష్ట్రంలో ఇటీవల నియమితులైన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్లు సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారంతా తమకు...

క్రమశిక్షణే పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది: సీపీ సజ్జనార్

VGన్యూస్: క్రమశిక్షణే పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. రామకృష్ణ మఠ్ లో 'సంస్కార్-2026' సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ పాల్గొన్నారు. ఈ...

హైదరాబాద్ లో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. క్యాబినెట్ ఆమోదం

VGన్యూస్: రాష్ట్రంలో రెండో విడత కింద 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను కేటాయించాలని నిర్ణయించింది. శనివారం...

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులు

VGన్యూస్: ప్రభుత్వ విద్యా రంగంలో నాణ్యమైన మౌలిక వసతుల కల్పనకు ప్రైవేట్ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ద్వారా తమ మద్దతును ప్రకటించాయి. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రభుత్వ పాఠశాలల...

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్సీ కోదండరాం

VGన్యూస్: జూన్ 25 నుంచి ప్రారంభమయ్యే ఎస్‌ఐఆర్ ప్రక్రియపై తెలంగాణ జన సమితి పార్టీ నేతలు లోతైన దృష్టి కేంద్రీకరించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. శనివారం...

జలమండలి కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ధర్నా

VGన్యూస్: ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయం వద్ద తాగునీటి సమస్యలపై శనివారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.....

ఐఎండీ హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొంగులేటి

VGన్యూస్: రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు, వ‌డ‌గాల్పుల ప్రభావం మ‌రింత పెర‌గ‌నుంద‌ని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపధ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచించారు....

అతిపెద్ద వేద పాఠశాల నిర్మాణానికి భూమిపూజ చేసిన సీఎం రేవంత్

VGన్యూస్: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ...

తాజా వార్తలు

error: Content is protected !!