Home Authors Posts by VG News

VG News

VG News
85 POSTS 0 COMMENTS

హ్యామ్ రోడ్ల పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి ప్రణాళికకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,145 గ్రామీణ రహదారుల అభివృద్ధికి శుభారంభం పలికారు. గ్రామీణ రహదారుల అభివృద్ధికి సంబంధించి...

మేడారంలో ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం

మేడారంలోని వన దేవతలు సమ్మక్క – సారలమ్మ సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివ్యాంగులు, ఒంటరి, వితంతు మహిళలకు చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా సీఎం...

సమ్మక్క- సారలమ్మలను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: మేడారంలో సమ్మక్క–సారలమ్మ గద్దెలను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుని, అమ్మవార్లకు తన నిలువెత్తు బంగారం సమర్పించారు. సమ్మక్క–సారలమ్మ ఆశీస్సులతో తెలంగాణ ప్రజల సంక్షేమం, ప్రతి కుటుంబానికి భరోసా, ప్రతి మహిళకు గౌరవప్రదమైన...

ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు: సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: ప్రభుత్వంలోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. ప్రభుత్వంలోని ప్రతి ఖాళీని...

తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం: సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: గడిచిన రెండున్నరేండ్ల ప్రజా పాలనలో తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం (80th Independence Day)...

లోక్‌భవన్‌లో ఎట్‌ హోమ్ కార్యక్రమం.. హాజరైన సీఎం రేవంత్

VGన్యూస్: 80వ సాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా లోక్‌భవన్‌లో ఎట్‌ హోమ్ (At Home) కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు...

ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించాలి: సీఎస్ సంజయ్ జాజు

VGన్యూస్: రాష్ట్రంలో మీ సేవ కేంద్రాలను మరింత పటిష్టపరిచి ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను...

హైదరాబాద్ లో నేపాల్ మేయర్లు, ఛైర్‌పర్సన్ల పర్యటన

VGన్యూస్: నేపాల్‌కు చెందిన 21 మంది మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్లు మరియు ప్రభుత్వ అధికారులు హైదరాబాద్‌లో పట్టణాభివృద్ధి, మున్సిపల్ సంస్కరణలు తదితర అంశాలపై అధ్యయన పర్యటన చేపట్టారు. భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ...

ఆర్యవైశ్య కార్పొరేషన్ కు రూ.500 కోట్ల నిధులు కేటాయించాలి: కాచం

VGన్యూస్: తెలంగాణలో ఆర్యవైశ్య కార్పొరేషన్ కు కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డా .కాచం సత్యనారాయణ గుప్త అన్నారు. తక్షణమే...

తాజా వార్తలు

error: Content is protected !!