Tag: #MinisterPonguletiSrinivasReddy
వాయుగుండం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొంగులేటి
VGన్యూస్: ఛత్తీస్గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం, చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా...
భూ వివాదాల్లేని తెలంగాణ నిర్మాణంలో రీ-సర్వే కీలకం: మంత్రి పొంగులేటి
VGన్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీ-సర్వే (Land Re-Survey) కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర...
ఇందిరమ్మ ఇళ్ల సందేహాల నివృత్తికి కాల్సెంటర్
VGన్యూస్: హైదరాబాద్ మహానగరంలోని పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు గౌరవప్రదమైన సొంతింటిని అందించాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార...
అభివృద్ధి కార్యాక్రమాల్లో వేగం పెంచాలి: మంత్రి పొంగులేటి
VGన్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం పెంచాలని, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు....
ధరణి, భూ భారతి పోర్టల్ లలో అక్రమాలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు
VGన్యూస్: ధరణి, భూ భారతి పోర్టళ్లలో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ తెలిపారు. ఈ అంశంపై బుధవారం...
భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణమే లక్ష్యం: మంత్రి పొంగులేటి
VGన్యూస్: భూ సమస్యలు, భూవివాదాలు లేని తెలంగాణను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రంలో భూ సర్వే నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా...
ఐఎండీ హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొంగులేటి
VGన్యూస్: రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు, వడగాల్పుల ప్రభావం మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపధ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచించారు....
వడదెబ్బ మృతులకు రూ.4 లక్షల పరిహారం: మంత్రి పొంగులేటి
VGన్యూస్: తెలంగాణలో వడదెబ్బతో మృతిచెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎండ తీవత్ర అధికంగా ఉండటం...













