Tag: #TELANGANAGOVERNMENT
చట్టసభలకు పోటీ చేసే వయస్సు 21 ఏళ్లకు తగ్గించాలి: సీఎం రేవంత్
VGన్యూస్: దేశ భవిష్యత్తుకు కీలకమైన జెన్ జీ ఆశయాలకు అనుగుణంగా యువత చట్టసభల్లో అడుగుపెట్టడానికి వీలుగా శాసనసభ, లోక్సభకు పోటీ చేసే కనీస వయో పరిమితిని 25 ఏళ్ల నుంచి 21 కి...
రాజన్న ఆలయానికి మరో రూ.99.40 కోట్లు నిధులు విడుదల
VGన్యూస్: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు కోసం రాష్ట్ర ప్రభుత్వం శనివారం రూ.99.40 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ...
మిషన్ భగీరథ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి: మంత్రి సీతక్క
VGన్యూస్: దేశవ్యాప్తంగా ఎల్-నీనో (El Nino) పరిస్థితుల ప్రభావం కనిపిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో తాగునీటి సరఫరా(Drinking Water Supply)పై ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మిషన్ భగీరథ అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని పంచాయతీరాజ్,...
గ్రామీణ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం: మంత్రి సీతక్క
VGన్యూస్: పట్టణ ప్రాంత రోడ్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో గ్రామీణ రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి ఆనసూయ సీతక్క స్పష్టం చేశారు. అందుకోసమే...
ఇందిరమ్మ ఇళ్ల సందేహాల నివృత్తికి కాల్సెంటర్
VGన్యూస్: హైదరాబాద్ మహానగరంలోని పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు గౌరవప్రదమైన సొంతింటిని అందించాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార...
‘తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి’
VGన్యూస్: తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ కమిటీని సూర్యాపేట జిల్లా పూర్వ తుంగతుర్తి మండల తెలంగాణ ఉద్యమ నాయకుడు దుగ్యాల...
నాగర్కర్నూల్ నూతన బస్ స్టేషన్కు శంకుస్థాపన
VGన్యూస్: నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన ఆర్టీసీ బస్ స్టేషన్కు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కలిసి...
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవాన్ని దేదీప్యమానంగా నిర్వహించాలి: మంత్రి సురేఖ
VGన్యూస్: ఆషాడ బోనాల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని అత్యంత శోభాయమానంగా, కన్నుల పండువగా నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ఏడు వందల సంవత్సరాల...
తెలంగాణ ప్రతినిధి బృందాన్ని కెనడాకు ఆహ్వానించిన క్రిస్ కూటర్
VGన్యూస్: భారత్లోని కెనడా హై కమిషనర్ క్రిస్ కూటర్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, విద్య, సుస్థిర అభివృద్ధి వంటి పలు కీలక రంగాల్లో కెనడా–తెలంగాణ...
సీఎంతో అంతర్జాతీయ ప్రతినిధి బృందం భేటీ.. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చ
VGన్యూస్: హైదరాబాద్లో జరుగుతున్న గ్రీన్ గ్రోత్ ఎకనమిక్ సమ్మిట్ -2026లో పాల్గొనడానికి వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. బుధవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో మలేషియా...















