Tag: #TELANGANAGOVERNMENT
మహిళలు,చిన్నారుల సంక్షేమానికి సహకరించండి.. కేంద్రమంత్రికి సీతక్క విజ్ఞప్తి
VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శుక్రవారం కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవిని మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై...
తన లెక్కలు తప్పని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: మంత్రి జూపల్లి
VGన్యూస్: బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై తాను చెప్పిన లెక్కలు తప్పని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమనే మాటకు కట్టుబడి ఉన్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు పునరుద్ఘాటించారు. దమ్ముంటే తాను చెబుతున్న లెక్కలు తప్పని...
తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నేతల అరెస్టు
VGన్యూస్: చర్చలకు రమ్మని ఎందుకు అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ మంత్రలు విసిరిన సవాల్ పై చర్చించేందుకు తెలంగాణ భవన్ నుంచి గన్...
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఈనెల ఒకటో తేదీనే జీతాలు జమ
VGన్యూస్: రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి ఆర్థిక శాఖ బుధవారం ఈ నెల మొదటి తేదీనే జీతాలు విడుదల...
ఒకేసారి 5 శస్త్రచికిత్సలు.. ఉస్మానియా వైద్య సిబ్బందిని అభినందించిన సీఎం
VGన్యూస్: ఏకబిగిన 36 గంటలపాటు శ్రమించి పేషంట్కు ఒకేసారి అయిదు శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు, ఇతర సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. సిరిసిల్లకు చెందిన...
ఆదాయ సమీకరణపై కచ్చితంగా దృష్టి సారించాలి: సీఎం రేవంత్
VGన్యూస్: రాష్ట్ర బడ్జెట్కు అనుగుణంగా లక్ష్యాలను సాధించడానికి ఆదాయ సమీకరణపై కచ్చితంగా దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. లీకేజీలను అరికట్టి ఆదాయ సమీకరణకు సంబంధించి చేజింగ్ సెల్ను ఏర్పాటు...
ధరణి, భూ భారతి పోర్టల్ లలో అక్రమాలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు
VGన్యూస్: ధరణి, భూ భారతి పోర్టళ్లలో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ తెలిపారు. ఈ అంశంపై బుధవారం...
హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నల్స్ను ఇంటిగ్రేట్ చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: హైదరాబాద్ మహా నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా సిగ్నల్స్ పనిచేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనలాగ్, మెగా ఇంజనీరింగ్ సంస్థలకు సూచించారు. అనలాగ్ వ్యవస్థాపకుడు, సీఈఓ...
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం
VGన్యూస్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మంగళవారం హైదరాబాద్ శిల్పకళా వేదికగా జరిగిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంప్యూటర్...
యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు
VGన్యూస్: యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా ఎం.సత్యనారాయణ రెడ్డిని నియమించింది. బోర్డులో ఛైర్మన్ తోపాటు సభ్యులుగా, ఎక్స్-అఫీషియో...














