హైదరాబాద్ లో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. క్యాబినెట్ ఆమోదం
VGన్యూస్: రాష్ట్రంలో రెండో విడత కింద 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను కేటాయించాలని నిర్ణయించింది. శనివారం...
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులు
VGన్యూస్: ప్రభుత్వ విద్యా రంగంలో నాణ్యమైన మౌలిక వసతుల కల్పనకు ప్రైవేట్ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ద్వారా తమ మద్దతును ప్రకటించాయి. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రభుత్వ పాఠశాలల...
ఎస్ఐఆర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్సీ కోదండరాం
VGన్యూస్: జూన్ 25 నుంచి ప్రారంభమయ్యే ఎస్ఐఆర్ ప్రక్రియపై తెలంగాణ జన సమితి పార్టీ నేతలు లోతైన దృష్టి కేంద్రీకరించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. శనివారం...
జలమండలి కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ధర్నా
VGన్యూస్: ఖైరతాబాద్లోని జలమండలి కార్యాలయం వద్ద తాగునీటి సమస్యలపై శనివారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.....
ఐఎండీ హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొంగులేటి
VGన్యూస్: రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు, వడగాల్పుల ప్రభావం మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపధ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచించారు....
అతిపెద్ద వేద పాఠశాల నిర్మాణానికి భూమిపూజ చేసిన సీఎం రేవంత్
VGన్యూస్: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ...
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్
VGన్యూస్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి...
వడదెబ్బ మృతులకు రూ.4 లక్షల పరిహారం: మంత్రి పొంగులేటి
VGన్యూస్: తెలంగాణలో వడదెబ్బతో మృతిచెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎండ తీవత్ర అధికంగా ఉండటం...
తొలి ఏఐ కాప్ రైటర్ యాప్ ఆవిష్కరించిన సీపీ సజ్జనార్
VGన్యూస్: తెలంగాణ పోలీస్ మరో చారిత్రాత్మక ముందడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా ఏఐ కాప్రైటర్ అనే కృత్రిమ మేధ ఆధారిత మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. శనివారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలో హైదరాబాద్ సీపీ...
పాలిసెట్ ఫలితాలు విడుదల
VGన్యూస్: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ (పాలిటెక్నిక్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షలో 82.94 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
మీ సేవ వాట్సాప్ ద్వారా TGPOLYCET ఫలితాలు...


















