స్లయిడర్
Home స్లయిడర్
బిల్డ్నౌ పోర్టల్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
గత పదేళ్ల కాలంలో బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉత్పన్నమైన సమస్యలను తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో...
రేపటి నుంచే ఐపీఎల్ ప్రారంభం
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ సీజన్-18 క్రికెట్ సందడి రేపటి నుంచే ప్రారంభం కానుంది. మార్చి 22న ఈడెన్ గార్డెన్ వేదికగా తొలి మ్యాచ్ కోల్ కత్తా నైట్ రైడర్స్,...
అమిత్ షా ను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు
తెలంగాణ బీజేపీ నేతలు పార్లమెంట్ హాల్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్సీలను అమిత్ షా అభినందించారు. అలాగే రాష్ట్రంలో...
జేపీ నడ్డాను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు
తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలను నడ్డా అభినందించారు. అలాగే రాష్ట్రంలో పార్టీని మరింత బలపరచాలని,...
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉద్యోగులకు రూ.6,200 కోట్లు చెల్లించాలని సీఎం చంద్రబాబు అధికారులను...
మెగాస్టార్ కు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు
మెగాస్టార్ చిరంజీవి అరుదైన అవార్డును అందుకున్నారు. సినీరంగానికి ఆయన అందించిన సేవలకు గాను బుధవారం యునైటెడ్ కింగ్డమ్(యూకే)పార్లమెంట్ లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో బ్రిడ్జ్ ఇండియా సంస్థ "లైఫ్ టైమ్ అచీవ్...
టీం ఇండియాకు బీసీసీఐ నజరానా
ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అందుకున్న భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. టీం ఇండియాకు రూ.58 కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు బీసీసీఐ పేర్కొంది. అలాగే ఐసీసీ ఛాంపియన్స్...
రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్
తెలంగాణ శాసనసభలో బుధవారం రాష్ట్ర బడ్జెట్ ను డిప్యూటీ సీఎం,ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2025-26 ఏడాదికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ శాసనసభకు సమర్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర రెవెన్యూ...
భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయి : సీఎం రేవంత్ రెడ్డి
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపిన సందర్భంగా ఆయా సంఘాల నేతలు...
పంటలు ఎండిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం : కేటీఆర్
ఎండిన వరితో బుధవారం శాసనసభ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆందోళన చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. రైతుల పట్ల, రైతాంగం పట్ల రాష్ట్ర...