రైతులను విద్యుత్ ఉత్పత్తిదారులుగా తీర్చిదిద్దాలి: డా. గోపి
VGన్యూస్: వ్యవసాయ రంగంలో నీటి వినియోగాన్ని, తద్వారా వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు పంటల వైవిధ్యీకరణ, సూక్ష్మ నీటిపారుదల, వ్యవసాయ సౌర విద్యుదీకరణ వంటి చర్యలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని...
గచ్చిబౌలి హాకీ స్టేడియానికి అరుదైన గుర్తింపు
VGన్యూస్: గచ్చిబౌలి హాకీ కాంప్లెక్స్ స్టేడియానికి అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) ప్రతిష్ఠాత్మక కేటగిరీ–1 హాకీ ఫీల్డ్ ధ్రువీకరణ లభించింది. ఈ ధృవీకరణతో దేశంలోనే మొట్టమొదటి మరియు ఒకే ఒక్క క్యాటగిరి 1...
గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది: సీఎం
VGన్యూస్: రాష్ట్రంలో గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ట్యాంక్బండ్ పైన ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని సీఎం...
ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం
VGన్యూస్: ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు ఉండకుండా ప్రభుత్వం చర్యలు...
RGPRS తెలంగాణ రాష్ట్ర ఛైర్మన్గా రాజేంద్ర ప్రసాద్ యాదవ్
VGన్యూస్: తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ (RGPRS) రాష్ట్ర ఛైర్మన్గా మార్క రాజేంద్ర ప్రసాద్ యాదవ్ ని కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని...
స్థానిక సంస్థలు బలోపేతానికి మరో ముందడుగు: మంత్రి నారా లోకేష్
VGన్యూస్: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు వెన్నూదన్నుగా నిలుస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళవారం ఏపీ మంత్రిమండలి తీసుకున్న మరో చారిత్రక నిర్ణయం బీసీలకు రాజకీయ సాధికారతకు గొప్ప అవకాశం...
మంత్రి లోకేష్ తో సమావేశమైన ఢిల్లీ పరిశ్రమల శాఖ మంత్రి
VGన్యూస్: ఢిల్లీ పరిశ్రమలు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి సర్దార్ మన్జిందర్ సింగ్ శిర్సా నేతృత్వంలో ఆ ప్రభుత్వానికి చెందిన ప్రత్యేక ప్రతినిధుల బృందం ఏపీ సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ...
ఏపీ గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఖరారు
VGన్యూస్: ఆంధ్రపదేశ్ లో గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థుల పేర్లను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, దళవాయి రమాదేవికి ఎమ్మెల్సీలుగా...
జహీరాబాద్ పారిశ్రామిక వాడలో 2 లక్షల మందికి ఉపాధి: మంత్రి శ్రీధర్ బాబు
VGన్యూస్: జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులన్నీ 2028 మార్చి వరకు పూర్తి చేస్తామని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. 3,245 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ...
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
VGన్యుస్: రాబోయే ఏడాదిన్నర కాలంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్, అల్వాల్ టిమ్స్, ఎల్బీనగర్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లను వరుసగా ప్రతి ఆరు నెలలకు ఒక ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి...


















