వాసవిమాత జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం
VGన్యుస్: సికింద్రాబాద్ ఆవులమందలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం వాసవిమాత జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం...
రవీంద్రభారతిలో ఘనంగా వాసవిమాత జయంతి
VGన్యుస్: హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆదివారం ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని భాషా సంస్కృతి శాఖ...
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా వాసవిమాత జయంతి
VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మాత జయంతి ఉత్సహాన్ని ఘనంగా నిర్వహించారు. ఉప్పల శారద గుప్త ఆధ్వర్యంలో కుంకుమ పూజ, 102 గోత్రాలకు...
వాసవిమాత జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
VGన్యూస్: ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి(ఆదివారం ఏప్రిల్ 26,2026) సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలందరికీ , ముఖ్యంగా ఆర్యవైశ్యులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు....
అమ్మగా పరిపాలన అందిస్తా: కవిత
VGన్యూస్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో జరిగిన సభలో తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) నూతన రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత...
రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ విజయం
VGన్యూస్: జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మెుదట టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది....
ఢిల్లీ క్యాపిటల్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
VGన్యూస్: ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మెుదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ...
కవిత కొత్త రాజకీయ పార్టీ…టీఆర్ఎస్
VGన్యూస్: తెలంగాణలో మరో కొత్త ప్రాంతీయ రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీని తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరుతో ప్రకటించారు. మేడ్చల్ జిల్లా...
రాష్ట్ర పండుగగా వాసవి మాత జయంతి
VG న్యూస్: శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి సంవత్సరం "వైశాఖ శుక్ల పక్ష దశమి" నాడు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వమే అధికారికంగా వాసవి...
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి: కల్వకుంట్ల కవిత
VG న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను తీర్చి సమ్మెను విరమింపచేపియాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సర్కారును డిమాండ్ చేశారు....


















