ప్రతి నీటి చుక్కను సంరక్షించుకోవాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
VGన్యూస్: హైదరాబాద్లో భూగర్భ జలాలను పరిరక్షించడం, వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సైఫాబాద్ సైన్స్ కళాశాల (Saifabad Science College) ప్రాంగణంలో...
తెలంగాణ భవన్ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
VGన్యూస్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) 50వ జన్మదినోత్సవ వేడుకలను శనివారం తెలంగాణ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ(BRSV) రాష్ట్ర కార్యదర్శి రాజేష్...
ఓయూలో కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పుస్తకాల పంపిణీ
VGన్యూస్: ఉస్మానియా యూనివర్సిటీ BRSV ఆధ్వర్యంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా. గాదరి...
నల్గొండను ‘స్మార్ట్ సిటీ’గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి
VGన్యూస్: నార్కట్పల్లి - అద్దంకి - మేదరమెట్ల రహదారిపై మర్రిగూడ జంక్షన్ వద్ద నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ...
దేశం ఫస్ట్.. పార్టీ నెక్స్ట్: కేంద్ర మంత్రి బండి సంజయ్
VGన్యూస్:కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు.
" మొదట దేశం, ఆ తర్వాత పార్టీ, చివరన స్వప్రయోజనం.. ఇదే తమ విధానం....
‘తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి’
VGన్యూస్: తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ కమిటీని సూర్యాపేట జిల్లా పూర్వ తుంగతుర్తి మండల తెలంగాణ ఉద్యమ నాయకుడు దుగ్యాల...
జనాభా అనేది లెక్క కాదు.. ఆ దేశ భవిష్యత్తు: మధుబాబు చికిలే
VGన్యూస్: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శనివారం హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో గిరినగర్ డివిజన్ లోని శ్రీసాయి విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ మానవ...
నాగర్కర్నూల్ నూతన బస్ స్టేషన్కు శంకుస్థాపన
VGన్యూస్: నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన ఆర్టీసీ బస్ స్టేషన్కు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కలిసి...
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవాన్ని దేదీప్యమానంగా నిర్వహించాలి: మంత్రి సురేఖ
VGన్యూస్: ఆషాడ బోనాల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని అత్యంత శోభాయమానంగా, కన్నుల పండువగా నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ఏడు వందల సంవత్సరాల...
తెలంగాణ ప్రతినిధి బృందాన్ని కెనడాకు ఆహ్వానించిన క్రిస్ కూటర్
VGన్యూస్: భారత్లోని కెనడా హై కమిషనర్ క్రిస్ కూటర్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, విద్య, సుస్థిర అభివృద్ధి వంటి పలు కీలక రంగాల్లో కెనడా–తెలంగాణ...


















