తెలంగాణ

తడిచిన ధాన్యానికి మద్దతు ధర ఇస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు అధైర్యపడొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో పలు అభివృద్ధి...

ప్రత్యేక డ్రైవ్ చేపట్టి అందరికీ ఇళ్లను మంజూరు చేయాలి: సీఎం

VGన్యూస్: కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామంలో సోమవారం జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామానికి చెందిన సిడం కన్నీబాయి, టెకం పగ్గుబాయి, ఆత్రం పోచుబాయిలు...

వర్షాభావ పరిస్థితులపై సీఎం సమీక్ష

VGన్యూస్: ఎల్‌నినో ప్రభావంతో వ‌ర్షాభావ ప‌రిస్థితులు నెల‌కొంటాయ‌ని వాతావర‌ణ శాఖ సూచనల నేపథ్యంలో కృష్ణా, గోదావ‌రి జ‌లాల్లో తెలంగాణ వాటా జ‌లాలు ద‌క్కేలా చూడాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎగువ...

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే

VGన్యూస్: కోదాడ మండలం గుడిబండ గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు పసుపులేటి వీర లక్ష్మీ...

మహిళా సంఘాలకు త్వరలో సూపర్ బజార్లు: సీఎం

VGన్యూస్: మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా శక్తి సూపర్ బజార్లు ప్రారంభించడానికి వీలుగా సమగ్ర ప్రణాళికలను తయారు చేయాలని అధికారులను సీఎం...

19వ ఆటా మహాసభలు.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

VGన్యూస్:అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్న19వ ఆటా మహాసభలకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ప్రతినిధులు ఆహ్వానించారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్...

రైతులకు బీజేపీ అండగా ఉంటుంది: రామచందర్ రావు

VGన్యూస్: రాష్ట్రంలో రైతుల సమస్యలపై భాజపా "రైతు గోస-బీజేపీ భరోసా" అనే పేరుతో పోరుబాట పట్టింది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఈ బస్సు యాత్ర రాష్ట్రంలో కొనసాగనుంది. సోమవారం బీజేపీ...

ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన సీపీఎం నేతలు

VGన్యూస్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వంలోని ఆపార్టీ ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ...

సీఎంకు ధన్యవాదాలు తెలిపిన సీపీఐ నేతలు

VGన్యూస్: సీపీఐ శాసనసభ్యుడు కూనమనేని సాంబశివ రావు నేతృత్వంలోని ఆపార్టీ ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ...

సీఎంను కలిసిన వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు

VGన్యూస్: రాష్ట్రంలో ఇటీవల నియమితులైన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్లు సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారంతా తమకు...

తాజా వార్తలు

error: Content is protected !!