తెలంగాణ

తమకు రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: కేటీఆర్

VGన్యూస్: తమకు రాజకీయాల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. రాష్ట్ర ప్రజల తరఫున రైల్వే, ఐటీ రంగాలకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలను...

తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లను కేటాయించండి: సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: తెలంగాణ‌కు ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద 11.56 లక్షల ఇండ్లను కేటాయించాల‌ని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవ‌సాయ శాఖ మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌ కి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి...

పార్లమెంటరీ వ్యవస్థలో కమిటీల పాత్ర చాలా గొప్పది: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

VGన్యూస్: పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కమిటీల పాత్ర చాలా గొప్పదని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్ లో మంగళవారం శాసనసభ ప్రభుత్వ హామీల అమలు...

500 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు విడుదల

VGన్యూస్: డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (తెలంగాణ వైద్య విధాన పరిషత్) పరిధిలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు విడుదల అయ్యాయి. మొత్తం 500 పోస్టులకు సంబంధించిన ఫలితాలను...

భూ వివాదాల్లేని తెలంగాణ నిర్మాణంలో రీ-సర్వే కీలకం: మంత్రి పొంగులేటి

VGన్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీ-సర్వే (Land Re-Survey) కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర...

ఎల్-నినో సవాళ్లను ఎదుర్కోవడంలో రైతునేస్తం కీలకం: మంత్రి తుమ్మల

VGన్యూస్: రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నిర్వహించిన 'రైతునేస్తం'(Rythu Nestham) 100వ ఎపిసోడ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...

టీవీ అవార్డుల రూపకల్పనలో తెలంగాణ ఆత్మ ప్రతిబింబించాలి: మంత్రి కోమటిరెడ్డి

VGన్యూస్: రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న టెలివిజన్ (టీవీ) అవార్డుల రూపకల్పన, మార్గదర్శకాలు, లోగో, అవార్డుల పేర్లు తదితర అంశాలలో తెలంగాణ ఆత్మ ప్రతిబింబించాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు....

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం

VGన్యూస్: ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని హైదరాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం ప్రజా భవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు....

నైతిక విలువలతో ప్రజా జీవితాన్ని గడపినేత జైపాల్ రెడ్డి: సీఎం రేవంత్

VGన్యూస్: నైతిక విలువ‌లు, సిద్ధాంత నిబ‌ద్ధత‌తో రాజ‌కీయ ప్రస్థానాన్ని సాగించిన నాయ‌కుడు కేంద్ర మాజీ మంత్రి ఎస్‌. జైపాల్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జైపాల్ రెడ్డి వ‌ర్ధంతి సంద‌ర్భంగా...

వనస్థలిపురం ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కమిషనర్

VGన్యూస్: ప్రజా సేవలో నాణ్యతే తమ లక్ష్యమని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి (B.Sumathi IPS) అన్నారు. ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించాలనే లక్ష్యంతో మంగళవారం వనస్థలిపురం ఏసీపీ...

తాజా వార్తలు

error: Content is protected !!