Home Tags #AndhraPradeshNews

Tag: #AndhraPradeshNews

ఫార్మాసిటీ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి లోకేష్

VGన్యూస్: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికుల మృతిపై మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు...

ఏపీలో కార్పొరేటు స్కూల్స్ కి దీటుగా ప్రభుత్వ బడులు: డూండి రాకేష్

VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసమైన విద్యా వ్యవస్థకు మంత్రి నారా లోకేష్ పునర్జీవం పోశారని.ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ అన్నారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా...

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన: గంటా శ్రీనివాస రావు

VGన్యూస్: ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) 2026 క్రికెట్ పోటీలను మంగళవారం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని యువ...

ప్లాస్టిక్ రహిత పుష్కరాలను నిర్వహిద్దాం: ఉపముఖ్యమంత్రి

VGన్యూస్: జీవ నదులను కాపాడుకోవడానికి విప్లవాత్మక నిర్ణయాలు అవసరమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో గోదావరి నది కాలుష్యం, పుష్కరాల సన్నద్ధతపై వివిధ...

గోదావరి పుష్కరాల విజయవంతానికి కలిసి రావాలి: డిప్యూటీ సీఎం

VGన్యూస్: వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు దేశమంతా ఆసక్తిగా మాట్లాడుకునేంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా పారిశ్రామికవేత్తలతో డిప్యూటీ...

కాలుష్య వ్యర్ధాలను పూర్తిస్థాయిలో శుద్ధి చేయాలి: డిప్యూటీ సీఎం

VGన్యూస్: గోదావరి నదిలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించేందుకు పారిశ్రామికవేత్తలు కూడా తగిన విధంగా సహకరించాలి అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా పారిశ్రామికవేత్తలతో డిప్యూటీ...

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కళా వేదికను ప్రారంభించిన: ఏపీ సీఎం

VGన్యూస్: విజయవాడలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కళా వేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కళావేదికలో అంబేద్కర్ చిత్రపటానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు...

ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల

VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ ఈసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు దాదాపు 32,434 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 29,750 మంది విద్యార్థులు...

తాజా వార్తలు

error: Content is protected !!