Home Tags #AndhraPradeshNews

Tag: #AndhraPradeshNews

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి పార్థసారధి సమీక్ష

VGన్యూస్: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఏపీ గృహనిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రోన్ల...

జనసేనలో చేరిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సీతారామ్

VGన్యూస్: విజయవాడ నగరానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త గుడిపాటి సీతారామ్ జనసేన పార్టీలో చేరారు. మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.....

దక్షిణ కొరియా భారత రాయబారితో మంత్రి నారా లోకేష్ భేటీ

VGన్యూస్: ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌తో సియోల్‌లో దక్షిణ కొరియా భారత రాయబారి గౌరంగలాల్ దాస్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. శాంసంగ్,...

ఏపీలో వీబీజీ రామ్ జీ పథకాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

VGన్యూస్: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ముక్కావారిపల్లెలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవిక మిషన్‌ను (వీబీజీ రామ్ జీ ) పథకాన్ని కేంద్ర మంత్రి శివరాజ్...

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం

VGన్యూస్: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని గురువారం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు పవన్ కళ్యాణ్ కి ఆశీర్వచనం చేసి...

శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్

VGన్యూస్: తిరుపతి జిల్లా శ్రీసిటీలో గురువారం శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి ప్రసంగిస్తూ.. దేశ ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందుండాలన్నదే తమ ప్రభుత్వ...

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

VGన్యూస్: తిరుమలలోని శ్రీవారి ఆలయంలో తిరుప్పావడ సేవలో పాల్గొని వేంకటేశ్వర స్వామి వారిని గురువారం మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం పొంది శ్రీవారి తీర్థప్రసాదాలు...

ఏపీ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం గౌరవ అధ్యక్షురాలుగా శిద్ధా లక్ష్మీ పద్మావతి

VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం గౌరవ అధ్యక్షురాలుగా శిద్ధా లక్ష్మీ పద్మావతి ( మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు సతీమణి) నియమితులయ్యారు. ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య ఈ...

ఫార్మాసిటీ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి లోకేష్

VGన్యూస్: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికుల మృతిపై మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు...

ఏపీలో కార్పొరేటు స్కూల్స్ కి దీటుగా ప్రభుత్వ బడులు: డూండి రాకేష్

VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసమైన విద్యా వ్యవస్థకు మంత్రి నారా లోకేష్ పునర్జీవం పోశారని.ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ అన్నారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా...

తాజా వార్తలు

error: Content is protected !!