Home Tags #HYDERABADNEWS

Tag: #HYDERABADNEWS

కొడంగల్ ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా: సీఎం రేవంత్

VGన్యూస్: అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తే కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని రాష్ట్రానికే కాకుండా దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుకోగలుగుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో...

మైనార్టీ విద్యార్థులకు ప్రత్యేక డిగ్రీ కళాశాలలు సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: మైనార్టీ విద్యార్థుల కోసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక డిగ్రీ క‌ళాశాల‌లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మైనార్టీ సంక్షేమ శాఖ‌పై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర...

హజ్ యాత్ర బస్సులను ప్రారంభించిన సీఎం

VGన్యూస్: హజ్ యాత్రకు బయలుదేరే యాత్రికుల బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ నాంపల్లిలోని హజ్ హౌజ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. యాత్రకు వెళ్తున్న వారికి...

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి: కేటీఆర్

VGన్యూస్: రాష్ట్రవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న ఘోరమైన నేరాల పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయన్నారు. శాంతిభద్రతల క్షీణతపై బీఆర్ఎస్ ప్రతినిధి...

భూముల ధరల సవరణకు మంత్రివర్గ ఆమోదం

VGన్యూస్: గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులలో అవినీతి ఆరోపణలపై జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని కమిషన్ నివేదికపై తదుపరి దర్యాప్తు కోసం కేసును సీబీఐకి...

మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత: సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: మహిళలు, పిల్లలకు రక్షణ కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక'లో భాగంగా తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి...

శాసనసభ ప్రాంగణంలో చేపట్టాల్సిన పనులపై సీఎం సమీక్ష

VGన్యూస్: పార్లమెంట్ తరహాలో శాసనసభ ప్రాంగణం తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. శాసనసభ ప్రాంగణంలో చేపట్టాల్సిన పనులపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్...

కాళేశ్వరంపై సీఎం రేవంత్ సమీక్ష

VGన్యూస్: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష...

అన్ని పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: కేటీఆర్

VGన్యూస్: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురాల ముగింపు (26వ ఆవిర్భావ దినోత్సవం) సందర్భంగా సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. భారాస అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన జరిగిన...

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

VGన్యుస్: తెలంగాణ భవన్ లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జెండాను కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆవిష్కరించారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి...

తాజా వార్తలు

error: Content is protected !!