Tag: #HYDERABADNEWS
3 వేల బస్సులను ఆర్టీసీకి అప్పగిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా మరో 3 వేల బస్సులను...
మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ
VGన్యూస్: రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైంది. మధ్యప్రదేశ్ నుంచి ఆమె రాజ్యసభకు నామినేషన్...
చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి సురేఖ
VGన్యూస్: రాష్ట్రంలోని దేవాలయాల్లో భక్తులకు ఆశీర్వచనంగా చేనేత ద్వారా తయారు చేసిన శాలువాలను మాత్రమే అందించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం అంజయ్య దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కోరారు. మంగళవారం...
సౌర విద్యుత్ ప్రాజెక్టుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: మంత్రి ఉత్తమ్
VGన్యూస్: రాష్ట్రంలోని నీటిపారుదల శాఖకు చెందిన భూములు, జలాశయాలు, కాలువ వ్యవస్థలను సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే దిశగా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను...
మొహర్రం ఊరేగింపునకు విస్తృత ఏర్పాట్లు: మంత్రి పొన్నం
VGన్యూస్: ఈనెల 16న జరగనున్న మొహర్రం ఉరేగింపు కార్యక్రమాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర రవాణా, బి.సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మొహర్రం పవిత్ర మాసం ఏర్పాట్లపై...
30 రోజుల్లో నిజాంపేట డంపింగ్ యార్డ్ తరలిస్తాం: మంత్రి అడ్లూరి
VGన్యూస్: నిజాంపేట డంపింగ్ యార్డును 30 రోజుల్లోగా తరలిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం బాచుపల్లిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్...
సూర్యాపేట మున్సిపాలిటీకి అరుదైన గౌరవం
VGన్యూస్: పర్యావరణానికి హానికరంగా మారుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల పునర్ వియోగంలో సూర్యాపేట మున్సిపాలిటీ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచింది. వ్యర్ధాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషికిగాను సూర్యాపేట మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయిలో అరుదైన గౌరవం...
వరి కొయ్యలకు నిప్పు.. పర్యావరణానికి పెను ముప్పు
VGన్యూస్: రైతులు వరి కోతలు ముగిసిన తర్వాత కొయ్యలకు నిప్పు పెట్టడం ద్వారా పర్యావరణానికి పెను ముప్పుగా మారుతుంది. ఆ మంటల వల్ల పచ్చని చెట్లు కూడా అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఎంతో...
సాగునీటి ప్రాజెక్టుల పనులను తొందరగా పూర్తిచేయాలి: సీఎం
VGన్యూస్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పనులను వీలైనంత తొందరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాజెక్టుల పనులను...
తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల
VGన్యూస్: తెలంగాణ లాసెట్ మరియు పీజీ లాసెట్ ఫలితాలు గురువారం సాయంత్రం విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చును. ఐదేళ్ల, మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సులతో పాటు ఎల్ఎల్ఎమ్...















