Home Tags #HYDERABADNEWS

Tag: #HYDERABADNEWS

దీర్ఘకాలిక పెట్టుబడి రుణాలు అందించాలి: మంత్రి తుమ్మల

VGన్యూస్: తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బ్యాంకులు మరింత చురుకైన పాత్ర పోషించాలన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. శుక్రవారం ప్రజాభవన్‌లో నిర్వహించిన 49వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల...

తెలంగాణకు అధిక నిధులు ఇవ్వాలి: మంత్రి సీతక్క

VGన్యూస్: ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY) కింద తెలంగాణకు మరిన్ని రహదారి పనులు మంజూరు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా ఆదివాసి,...

తెలంగాణ నేడు రైతన్నల కన్నీళ్లతో తల్లడిల్లుతున్నది: కేటీఆర్

VGన్యూస్: రాష్ట్రంలో పంట కొనుగోళ్ల సంక్షోభం తీవ్రంగా ఉన్నదని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పంట కొనుగోళ్లు గురించి పట్టించుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా అవాస్తవాలు చెప్తున్నారని కేటీఆర్...

సచివాలయం వద్ద టీఆర్ఎస్ ధర్నా.. కవిత అరెస్టు

VGన్యూస్: ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన ధాన్యంను కొనుగోలు చేసి వారికి బాసటగా నిలవాలన్న సోయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. రైతులు పండించిన వడ్లను...

బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇంఛార్జీల నియామకం: కేసీఆర్

VGన్యూస్:బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ ప్రక్రియలో భాగంగా ఆపార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్రంలోని 119 నియోజక వర్గాలకు ఇంఛార్జీలను ప్రకటించారు. అలాగే ప్రతీ నియోజకవర్గానికి ఒక్కరు చొప్పున ఐటీ నిపుణుతో కలిపి...

కొడంగల్ ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా: సీఎం రేవంత్

VGన్యూస్: అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తే కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని రాష్ట్రానికే కాకుండా దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుకోగలుగుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో...

మైనార్టీ విద్యార్థులకు ప్రత్యేక డిగ్రీ కళాశాలలు సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: మైనార్టీ విద్యార్థుల కోసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక డిగ్రీ క‌ళాశాల‌లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మైనార్టీ సంక్షేమ శాఖ‌పై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర...

హజ్ యాత్ర బస్సులను ప్రారంభించిన సీఎం

VGన్యూస్: హజ్ యాత్రకు బయలుదేరే యాత్రికుల బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ నాంపల్లిలోని హజ్ హౌజ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. యాత్రకు వెళ్తున్న వారికి...

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి: కేటీఆర్

VGన్యూస్: రాష్ట్రవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న ఘోరమైన నేరాల పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయన్నారు. శాంతిభద్రతల క్షీణతపై బీఆర్ఎస్ ప్రతినిధి...

భూముల ధరల సవరణకు మంత్రివర్గ ఆమోదం

VGన్యూస్: గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులలో అవినీతి ఆరోపణలపై జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని కమిషన్ నివేదికపై తదుపరి దర్యాప్తు కోసం కేసును సీబీఐకి...

తాజా వార్తలు

error: Content is protected !!