Home Tags #TeluguNews

Tag: #TeluguNews

కాలుష్య వ్యర్ధాలను పూర్తిస్థాయిలో శుద్ధి చేయాలి: డిప్యూటీ సీఎం

VGన్యూస్: గోదావరి నదిలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించేందుకు పారిశ్రామికవేత్తలు కూడా తగిన విధంగా సహకరించాలి అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా పారిశ్రామికవేత్తలతో డిప్యూటీ...

రైతులకు బీజేపీ అండగా ఉంటుంది: రామచందర్ రావు

VGన్యూస్: రాష్ట్రంలో రైతుల సమస్యలపై భాజపా "రైతు గోస-బీజేపీ భరోసా" అనే పేరుతో పోరుబాట పట్టింది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఈ బస్సు యాత్ర రాష్ట్రంలో కొనసాగనుంది. సోమవారం బీజేపీ...

సీఎంకు ధన్యవాదాలు తెలిపిన సీపీఐ నేతలు

VGన్యూస్: సీపీఐ శాసనసభ్యుడు కూనమనేని సాంబశివ రావు నేతృత్వంలోని ఆపార్టీ ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ...

సీఎంను కలిసిన వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు

VGన్యూస్: రాష్ట్రంలో ఇటీవల నియమితులైన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్లు సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారంతా తమకు...

క్రమశిక్షణే పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది: సీపీ సజ్జనార్

VGన్యూస్: క్రమశిక్షణే పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. రామకృష్ణ మఠ్ లో 'సంస్కార్-2026' సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ పాల్గొన్నారు. ఈ...

హైదరాబాద్ లో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. క్యాబినెట్ ఆమోదం

VGన్యూస్: రాష్ట్రంలో రెండో విడత కింద 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను కేటాయించాలని నిర్ణయించింది. శనివారం...

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులు

VGన్యూస్: ప్రభుత్వ విద్యా రంగంలో నాణ్యమైన మౌలిక వసతుల కల్పనకు ప్రైవేట్ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ద్వారా తమ మద్దతును ప్రకటించాయి. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రభుత్వ పాఠశాలల...

అతిపెద్ద వేద పాఠశాల నిర్మాణానికి భూమిపూజ చేసిన సీఎం రేవంత్

VGన్యూస్: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ...

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్

VGన్యూస్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి...

వడదెబ్బ మృతులకు రూ.4 లక్షల పరిహారం: మంత్రి పొంగులేటి

VGన్యూస్: తెలంగాణలో వడదెబ్బతో మృతిచెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎండ తీవత్ర అధికంగా ఉండటం...

తాజా వార్తలు

error: Content is protected !!