Home Tags #TeluguNews

Tag: #TeluguNews

రాజన్న ఆలయానికి మరో రూ.99.40 కోట్లు నిధులు విడుదల

VGన్యూస్: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు కోసం రాష్ట్ర ప్రభుత్వం శనివారం రూ.99.40 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ...

మిషన్ భగీరథ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి: మంత్రి సీతక్క

VGన్యూస్: దేశవ్యాప్తంగా ఎల్-నీనో (El Nino) పరిస్థితుల ప్రభావం కనిపిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో తాగునీటి  సరఫరా(Drinking Water Supply)పై ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మిషన్ భగీరథ అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని పంచాయతీరాజ్,...

గ్రామీణ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం: మంత్రి సీతక్క

VGన్యూస్: పట్టణ ప్రాంత రోడ్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో గ్రామీణ రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. ద‌న‌స‌రి ఆన‌సూయ సీతక్క స్పష్టం చేశారు. అందుకోసమే...

ప్రతి నీటి చుక్కను సంరక్షించుకోవాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

VGన్యూస్: హైదరాబాద్‌లో భూగర్భ జలాలను పరిరక్షించడం, వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సైఫాబాద్ సైన్స్ కళాశాల (Saifabad Science College) ప్రాంగణంలో...

తెలంగాణ భవన్ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

VGన్యూస్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) 50వ జన్మదినోత్సవ వేడుకలను శనివారం తెలంగాణ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ(BRSV) రాష్ట్ర కార్యదర్శి రాజేష్...

ఓయూలో కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పుస్తకాల పంపిణీ

VGన్యూస్: ఉస్మానియా యూనివర్సిటీ BRSV ఆధ్వర్యంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా. గాదరి...

నల్గొండను ‘స్మార్ట్ సిటీ’గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి

VGన్యూస్: నార్కట్‌పల్లి - అద్దంకి - మేదరమెట్ల రహదారిపై మర్రిగూడ జంక్షన్‌ వద్ద నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ...

ఇది ప్రజాస్వామ్య విజయం: సోనమ్ వాంగ్‌చుక్

VGన్యూస్: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ శనివారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీనిపై సామాజిక కార్యకర్త...

జనాభా అనేది లెక్క కాదు.. ఆ దేశ భవిష్యత్తు: మధుబాబు చికిలే

VGన్యూస్: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శనివారం హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో గిరినగర్ డివిజన్ లోని శ్రీసాయి విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ మానవ...

నాగర్‌కర్నూల్ నూతన బస్ స్టేషన్‌కు శంకుస్థాపన

VGన్యూస్: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన ఆర్టీసీ బస్ స్టేషన్‌కు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కలిసి...

తాజా వార్తలు

error: Content is protected !!