Tag: #TeluguNews
ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించాలి: సీఎస్ సంజయ్ జాజు
VGన్యూస్: రాష్ట్రంలో మీ సేవ కేంద్రాలను మరింత పటిష్టపరిచి ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను...
హైదరాబాద్ లో నేపాల్ మేయర్లు, ఛైర్పర్సన్ల పర్యటన
VGన్యూస్: నేపాల్కు చెందిన 21 మంది మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్లు మరియు ప్రభుత్వ అధికారులు హైదరాబాద్లో పట్టణాభివృద్ధి, మున్సిపల్ సంస్కరణలు తదితర అంశాలపై అధ్యయన పర్యటన చేపట్టారు. భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ...
ఆర్యవైశ్య కార్పొరేషన్ కు రూ.500 కోట్ల నిధులు కేటాయించాలి: కాచం
VGన్యూస్: తెలంగాణలో ఆర్యవైశ్య కార్పొరేషన్ కు కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డా .కాచం సత్యనారాయణ గుప్త అన్నారు. తక్షణమే...
నిరుద్యోగుల తరఫున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం: కేటీఆర్
VGన్యూస్: తెలంగాణ యువతను కాంగ్రెస్, బీజేపీ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్(KTR) మాట్లాడుతూ.. "ఎన్నికల ముందు...
అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్యవైశ్య మహాసభ ఆర్థిక భరోసా
VGన్యూస్: చెరువుగట్టు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో దుకాణాలు, ఇళ్లు పూర్తిగా దగ్ధమై తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రెండు ఆర్యవైశ్య కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ...
ఆర్యవైశ్య కార్పొరేషన్ కు రూ.500 కోట్ల నిధులు విడుదల చేయాలి: కాచం
VGన్యూస్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటై రెండు సంవత్సరాలు గడిచినా నిధులు కేటాయించకపోవడం చాలా దారుణమని వైశ్య వికాస వేదిక ఛైర్మన్ డా. కాచం సత్యనారాయణ గుప్త ఆగ్రహం వ్యక్తం చేశారు....
కొండగట్టు ఆలయ గిరిప్రదక్షిణలో పాల్గొన్న మంత్రులు
VGన్యూస్: గురు వ్యాస పౌర్ణమి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ గిరిప్రదక్షిణలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే...
రాష్ట్రంలో 4 ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు: సీఎస్
భారత్ ఔద్యోగిక వికాస్ యోజన (BHAVYA) పథకంలో భాగంగా రాష్ట్రంలో 4 ఇండస్ట్రియల్ పార్కుల (Industrial Parks) ఏర్పాటుకు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
రాష్ట్రంలో చెరకు పంట విస్తీర్ణాన్ని పెంచాలి: సీఎస్ సంజయ్ జాజు
VGన్యూస్: రాష్ట్రంలో చెరకు పంట విస్తీర్ణాన్ని (Sugarcane Cultivation) గణనీయంగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. చక్కెర పరిశ్రమల (Sugar Industries) పునరుద్ధరణ, వాటి ఉత్పాదక సామర్థ్యాన్ని...
సింగరేణి అనుబంధ సంస్థ ఆప్మెల్లో ‘సోలార్’ వెలుగు
VGన్యూస్: సింగరేణితోపాటు అనుబంధ సంస్థ అయిన ఆప్మెల్ (ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్)ను బహుముఖంగా విస్తరించే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి తెలిపారు. విజయవాడలో...















