గత ఏడాది డిసెంబర్ లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థుల మార్కులతో పాటు జనరల్ ర్యాంకుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు తమ ఫలితాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో చూసుకోవచ్చు.
VGన్యూస్: జూన్ 25 నుంచి ప్రారంభమయ్యే ఎస్ఐఆర్ ప్రక్రియపై తెలంగాణ జన సమితి పార్టీ నేతలు లోతైన దృష్టి కేంద్రీకరించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. శనివారం...