Praveen Kumar
120 POSTS
0 COMMENTS
ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ ఘన విజయం
VGన్యూస్: అరుణ్ జైట్లీ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మెుదట బ్యాటింగ్ కు...
కొడంగల్ ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా: సీఎం రేవంత్
VGన్యూస్: అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తే కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని రాష్ట్రానికే కాకుండా దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుకోగలుగుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో...
మైనార్టీ విద్యార్థులకు ప్రత్యేక డిగ్రీ కళాశాలలు సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: మైనార్టీ విద్యార్థుల కోసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మైనార్టీ సంక్షేమ శాఖపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర...
హజ్ యాత్ర బస్సులను ప్రారంభించిన సీఎం
VGన్యూస్: హజ్ యాత్రకు బయలుదేరే యాత్రికుల బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ నాంపల్లిలోని హజ్ హౌజ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. యాత్రకు వెళ్తున్న వారికి...
గవర్నర్ ను కలిసిన టీవీకే పార్టీ చీఫ్ విజయ్
VGన్యూస్: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై కొన్ని రోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. టీవీకే పార్టీ అధినేత విజయ్ మరోసారి తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే...
నేపాలీ పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
VGన్యూస్: నేపాలీ పని మనుషులతో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. హైదరాబాద్ లో విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య జరిగిన ప్రదేశాన్ని...
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి: కేటీఆర్
VGన్యూస్: రాష్ట్రవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న ఘోరమైన నేరాల పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయన్నారు. శాంతిభద్రతల క్షీణతపై బీఆర్ఎస్ ప్రతినిధి...
బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి
VGన్యూస్: పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. కోల్కతా కన్వెన్షన్ సెంటర్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది....
దోస్త్ వెబ్ ఆప్షన్లకు నేడే చివరి తేది
VGన్యూస్: డిగ్రీ అడ్మిషన్ల తొలి విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తైంది. మెుదటి విడుత రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవడానికి తుది గడువు నేటితో (మే 08) ముగియనుంది. రిజిస్ట్రేషన్...
ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల
VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ ఈసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు దాదాపు 32,434 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 29,750 మంది విద్యార్థులు...















