ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉద్యోగులకు రూ.6,200 కోట్లు చెల్లించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మాత జయంతి ఉత్సహాన్ని ఘనంగా నిర్వహించారు. ఉప్పల శారద గుప్త ఆధ్వర్యంలో కుంకుమ పూజ, 102 గోత్రాలకు...