VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ ఈసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు దాదాపు 32,434 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 29,750 మంది విద్యార్థులు అర్హత సాధించారు.
VGన్యూస్: పది రాష్ట్రాల్లోని 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం రాబోయే జూన్, జులైలో ముగియనుంది. ఈ 24 స్థానాలకు ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి...