VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ ఈసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు దాదాపు 32,434 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 29,750 మంది విద్యార్థులు అర్హత సాధించారు.
VGన్యూస్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ విజయంతో బీజేపీ అస్సాంలో హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. సోమవారం వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా 82 స్థానాల్లో...