VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ ఈసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు దాదాపు 32,434 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 29,750 మంది విద్యార్థులు అర్హత సాధించారు.
VGన్యూస్: కోల్కతా నైట్ రెడర్స్, లక్నోసూపర్ జెయింట్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ చివరి బాల్ వరకు ఉత్కంఠభరితంగా కొనసాగింది. చివరికి సూపర్ ఓవర్ కు దారితీసింది. మెుదట బ్యాటింగ్ చేసిన కోల్కతా...