స్లయిడర్

స్వయం సహాయక సంఘాలకు రుణాలివ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మంగళవారం ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో జరిగిన కార్యక్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ సమకూర్చిన...

భూముల కేటాయింపులో టీటీడీ విధానాన్ని అధ్యయనం చేయాలి: సీఎం రేవంత్

VGన్యూస్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరిధిలో వివిధ మఠాలకు భూముల కేటాయించడానికి సంబంధించి స్పష్టమైన విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధానంగా భూ యాజమాన్యపు హక్కులు...

ఎయిర్‌టెల్‌కు రెండో హెడ్ క్వార్టర్‌ హైద‌రాబాద్‌: సునీల్ మిట్టల్

VGన్యూస్: ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంగళవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధీ పెవిలియ‌న్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం...

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీఎస్ సంజయ్ జాజు

VGన్యూస్: తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సంజయ్ జాజు మంగళవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

జూలై 2న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జూలై2న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు క్యాబినేట్ భేటీ కానుంది.

వచ్చే ఎన్నికల నాటికి ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తాం: సీఎం రేవంత్

VGన్యూస్: ఎలాంటి ఆటంకాలు ఎదురైనా అధిగమించి మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. మూసీ నది ప్రక్షాళన చేయాలన్నది తన కల అని.. ఒట్టేసి చెబుతున్నా...

బీజేపీ పరాయి పార్టీ కాదు.. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ: నితిన్ నబీన్

VGన్యూస్: తెలంగాణలో కమల వికాసానికి, కార్యకర్తల శ్రమకు తిరుగులేదు అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆపార్టీ బూత్ అధ్యక్షులు, బీఎల్ఏల సమావేశంలో...

రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్-2 విజేత హైదరాబాద్

VGన్యూస్: గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆదివారం జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్–2లో విజేతగా నిలిచిన హైదరాబాద్ హీరోస్ జట్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. హైదరాబాద్ హీరోస్, ముంబై డ్రీమర్స్...

ఒక్క పరుగు తేడాతో ఐర్లాండ్ విజయం

VGన్యూస్: ఆదివారం ఐర్లాండ్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత జట్టు ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. దీంతో ఐర్లాండ్ సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. టాస్...

‘రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం’

VGన్యూస్: రాబోయే జీహెచ్ఎంసీ, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం నాంపల్లి...

తాజా వార్తలు

error: Content is protected !!