క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ సీజన్-18 క్రికెట్ సందడి రేపటి నుంచే ప్రారంభం కానుంది. మార్చి 22న ఈడెన్ గార్డెన్ వేదికగా తొలి మ్యాచ్ కోల్ కత్తా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది.
VGన్యూస్: ఢిల్లీ అరుణ్ జైట్లీ మైదానంలో సోమవారం జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్ల దాటికి ఢిల్లీ టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు...