Tag: #FarmersWelfare
రైతులను విద్యుత్ ఉత్పత్తిదారులుగా తీర్చిదిద్దాలి: డా. గోపి
VGన్యూస్: వ్యవసాయ రంగంలో నీటి వినియోగాన్ని, తద్వారా వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు పంటల వైవిధ్యీకరణ, సూక్ష్మ నీటిపారుదల, వ్యవసాయ సౌర విద్యుదీకరణ వంటి చర్యలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని...
రాష్ట్రంలో చెరకు పంట విస్తీర్ణాన్ని పెంచాలి: సీఎస్ సంజయ్ జాజు
VGన్యూస్: రాష్ట్రంలో చెరకు పంట విస్తీర్ణాన్ని (Sugarcane Cultivation) గణనీయంగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. చక్కెర పరిశ్రమల (Sugar Industries) పునరుద్ధరణ, వాటి ఉత్పాదక సామర్థ్యాన్ని...
తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లను కేటాయించండి: సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద 11.56 లక్షల ఇండ్లను కేటాయించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి...
ఎల్-నినో సవాళ్లను ఎదుర్కోవడంలో రైతునేస్తం కీలకం: మంత్రి తుమ్మల
VGన్యూస్: రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నిర్వహించిన 'రైతునేస్తం'(Rythu Nestham) 100వ ఎపిసోడ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...
కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధం: సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: శాసనసభ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుత స్థితిగతులపై సమగ్రంగా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహాత్మా జ్యోతిబా ఫూలే...
15 టీఎంసీల నీరు వాడుకునేలా చర్యలు తీసుకోవాలి: సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: రాజోలిబండ డైవర్షన్ స్కీమ్లో భాగంగా తమకు కేటాయించిన మేరకు 15 టీఎంసీల నీరు వాడుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను...
రైతులు విత్తన మేళాలను సద్వినియోగం చేసుకోవాలి : శ్రీధర్ రెడ్డి
VGన్యూస్: కోదాడ మండలంలోని అల్వాలపురం, గుడిబండ గ్రామాల్లోని రైతు వేదికల్లో విత్తన మేళాలను ఏర్పాటు చేశారు. ఈ విత్తన మేళాలను జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా...
‘ఆ 8 రకాల వంగడాలతోనే రైతులకు లాభాలు’
VGన్యూస్: దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోనూ అద్భుతమైన డిమాండ్ ఉన్న 8 రకాల మేలురకం వరి సాగుపై రైతులకు పెద్ద ఎత్తున విస్తృతమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి...
రైతులకు బీజేపీ అండగా ఉంటుంది: రామచందర్ రావు
VGన్యూస్: రాష్ట్రంలో రైతుల సమస్యలపై భాజపా "రైతు గోస-బీజేపీ భరోసా" అనే పేరుతో పోరుబాట పట్టింది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఈ బస్సు యాత్ర రాష్ట్రంలో కొనసాగనుంది. సోమవారం బీజేపీ...
ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన సీపీఎం నేతలు
VGన్యూస్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వంలోని ఆపార్టీ ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ...















