క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ సీజన్-18 క్రికెట్ సందడి రేపటి నుంచే ప్రారంభం కానుంది. మార్చి 22న ఈడెన్ గార్డెన్ వేదికగా తొలి మ్యాచ్ కోల్ కత్తా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో టీంఇండియా ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ తో జరిగిన తుదిపోరులో భారత జట్టు 4 వికెట్ల తేడాతో గెలించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన...