Praveen Kumar
355 POSTS
0 COMMENTS
ఏపీ పారిశ్రామికాభివృద్దిలో భాగం కావాలి: మంత్రి లోకేష్
VGన్యూస్: వీసా స్టీల్ వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ విశాల్ అగర్వాల్, ఇమామీ గ్రూప్ డైరక్టర్ ఆదిత్య ఆగర్వాల్, శ్రీ సిమెంట్స్ వైస్ ఛైర్మన్ ప్రశాంత్ బంగూర్లతో ఏపీ విద్య, ఐటి,...
ఏపీలో కార్పొరేటు స్కూల్స్ కి దీటుగా ప్రభుత్వ బడులు: డూండి రాకేష్
VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసమైన విద్యా వ్యవస్థకు మంత్రి నారా లోకేష్ పునర్జీవం పోశారని.ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ అన్నారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా...
‘7 రకాల సన్నాలకు బోనస్.. జూన్ 30న మధిరలో రైతు సమ్మేళనం’
VGన్యూస్: వానాకాలం పంటలకు రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశం నిర్ణయించింది. ఈ నెల 30వ తేదీన ఖమ్మం...
మూసీ ప్రక్షాళన.. ఫ్యూచర్ సిటీని పూర్తిచేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే ప్రతిష్టాత్మకమైన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. దేశంలోని...
జూన్ 26 నుంచి 28 వరకు రిజిస్ట్రేషన్ సేవలు బంద్
VGన్యూస్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన వెబ్సైట్తో పాటు అనుబంధ ఆన్లైన్ సేవలు షెడ్యూల్ చేసిన సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 26 నుంచి 28 వరకు తాత్కాలికంగా...
డైట్ లెక్చరర్స్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
VGన్యూస్: తెలంగాణ నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ పరిధిలోని డైట్ కళాశాలల్లో సీనియర్ లెక్చరర్ మరియు లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...
అటవీ సిబ్బందికి ప్రతిష్ఠాత్మక వన సంరక్ష పురస్కారాలు: మంత్రి సురేఖ
VGన్యూస్: తమ ప్రాణాలకు తెగించి విశిష్ట సేవలు అందిస్తున్న అటవీ శాఖ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గురువారం వన మహోత్సవం - 2026 ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ సంపద...
నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం
VGన్యూస్: నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 21 వ తేదీన నీట్ రీ-ఎగ్జామ్ రాసే విద్యార్థులు తమ హాల్...
ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించండి: మంత్రి పొన్నం
VGన్యూస్: ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై సచివాలయంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ...
డిజిటల్ విధానంలో తెలంగాణ మంత్రి వర్గ సమావేశాలు
VGన్యూస్: రాష్ట్ర మంత్రిమండలి సమావేశాలను ఇకపై పేపర్ లెస్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రుల సమావేశంలో ఈ...















