Praveen Kumar
355 POSTS
0 COMMENTS
ఎయిర్టెల్కు రెండో హెడ్ క్వార్టర్ హైదరాబాద్: సునీల్ మిట్టల్
VGన్యూస్: ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంగళవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధీ పెవిలియన్లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం...
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీఎస్ సంజయ్ జాజు
VGన్యూస్: తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సంజయ్ జాజు మంగళవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
జూలై 2న తెలంగాణ మంత్రివర్గ సమావేశం
VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జూలై2న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు క్యాబినేట్ భేటీ కానుంది.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు
VGన్యూస్: తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీలో చేరిన...
భవననిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ
VGన్యూస్: సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోటగిరి వెంకట్ నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డు స్కీమును ఇన్సూరెన్స్...
కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
VGన్యూస్: సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్...
వచ్చే ఎన్నికల నాటికి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తాం: సీఎం రేవంత్
VGన్యూస్: ఎలాంటి ఆటంకాలు ఎదురైనా అధిగమించి మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. మూసీ నది ప్రక్షాళన చేయాలన్నది తన కల అని.. ఒట్టేసి చెబుతున్నా...
బీజేపీ పరాయి పార్టీ కాదు.. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ: నితిన్ నబీన్
VGన్యూస్: తెలంగాణలో కమల వికాసానికి, కార్యకర్తల శ్రమకు తిరుగులేదు అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆపార్టీ బూత్ అధ్యక్షులు, బీఎల్ఏల సమావేశంలో...
రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్-2 విజేత హైదరాబాద్
VGన్యూస్: గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆదివారం జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్–2లో విజేతగా నిలిచిన హైదరాబాద్ హీరోస్ జట్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. హైదరాబాద్ హీరోస్, ముంబై డ్రీమర్స్...
ఒక్క పరుగు తేడాతో ఐర్లాండ్ విజయం
VGన్యూస్: ఆదివారం ఐర్లాండ్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత జట్టు ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. దీంతో ఐర్లాండ్ సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. టాస్...















