Praveen Kumar
103 POSTS
0 COMMENTS
అమరావతిలో 58 అడుగుల అమరజీవి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం : ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆదివారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి...
పొట్టి శ్రీరాములు పేరును మార్చాల్సిన అవసరం ఏముంది?: కేంద్ర మంత్రి బండి సంజయ్
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును మార్చాల్సిన అవసరం ఏముందని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆదివారం కరీంనగర్ లో...
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి
తెలుగు రాష్ట్రాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘాల నేతలు పొట్టి...
గ్రూప్-3 ఫలితాలు విడుదల
గత ఏడాది నిర్వహించిన గ్రూప్-3 పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది.అభ్యర్థుల మార్కులతోపాటు జనరల్ ర్యాంకుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు తమ ఫలితాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్...
రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్నంటిన హోలీ సంబరాలు
తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, యువత, మహిళలు, చిన్నాపెద్దా అంతా కలిసి రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలను జరుపుకున్నారు.
ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవం
తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం సాయంత్రం 5గంటలకు ముగిసింది. ఐదు స్థానాలకు 5 నామినేషన్లు మాత్రమే దాఖలు...
జగదీష్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగానే సస్పెండ్ చేశారు: కేటీఆర్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగానే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని ఆపార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర...
శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్
తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అమలులో ఉంటుందని...














