Praveen Kumar
355 POSTS
0 COMMENTS
‘రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం’
VGన్యూస్: రాబోయే జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం నాంపల్లి...
బీజేపీ జిల్లా కార్యాలయాలను ప్రారంభించిన నితిన్ నబిన్
VGన్యూస్: బీజేపీ 9 జిల్లా కార్యాలయాలను ఆదివారం ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రారంభించారు. రంగారెడ్డి రూరల్ జిల్లా కార్యాలయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావుతో కలిసి ప్రారంభించారు....
కొత్తగూడెంలో ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ
VGన్యూస్: తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో ఆదివారం గ్రామ సర్పంచ్ మేడ్దుల రమేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో...
రెండు చుక్కలతో పోలియో దూరం
VGన్యూస్: అనంతగిరి మండలంలో ఆదివారం 23 కేంద్రాల ద్వారా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి డా. ఫిరోజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 23 పల్స్...
కొత్తగూడెంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించిన సర్పంచ్
VGన్యూస్: తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంను గ్రామ సర్పంచ్ మేడ్దుల రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ.. 0-5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పల్స్...
దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క
VGన్యూస్: దివ్యాంగుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన హెలెన్ కెల్లర్(Helen Keller) జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమంలో మరో కీలక అడుగు వేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు...
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
VGన్యూస్: ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తోందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కొంతమంది కార్మిక సంఘాల నాయకులు...
మెదక్ ఫాల్కన్స్ పై హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ విజయం
VGన్యూస్: టీజీ20 లీగ్ లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శనివారం మెదక్ ఫాల్కన్స్ తో జరిగిన మ్యాచ్ లో 46 పరుగుల తేడాతో విజయం సాధించింది....
తొలి టీ20లో భారత్ పై ఐర్లాండ్ విజయం
VGన్యూస్: శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ పై ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మెుదట బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత...
మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై ప్రజల అభిప్రాయాలను సేకరించాలి: సీఎం
VGన్యూస్: మూసీ రివర్బెడ్లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశ ప్రాజెక్టు పురోగతిపై సీఎం...















