VGన్యూస్: ఆంధ్రపదేశ్ లో గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థుల పేర్లను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, దళవాయి రమాదేవికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించింది.
VGన్యూస్: నేపాల్కు చెందిన 21 మంది మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్లు మరియు ప్రభుత్వ అధికారులు హైదరాబాద్లో పట్టణాభివృద్ధి, మున్సిపల్ సంస్కరణలు తదితర అంశాలపై అధ్యయన పర్యటన చేపట్టారు. భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ...