మీ సేవ వాట్సాప్ ద్వారా తెలంగాణ పాలిటెక్నిక్ ఫలితాలు
VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ సేవ వాట్సాప్/చాట్బాట్ ద్వారా ప్రభుత్వ సేవలను మరింత సులభంగా ప్రజలకు చేరవేస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ESD) విభాగం TGPOLYCET...
విద్యా కమిషన్ ఛైర్మన్ రాజీనామా
VGన్యూస్: తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు అప్పగించిన...
మైనార్టీ విద్యార్థులకు ప్రత్యేక డిగ్రీ కళాశాలలు సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: మైనార్టీ విద్యార్థుల కోసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మైనార్టీ సంక్షేమ శాఖపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర...
దోస్త్ వెబ్ ఆప్షన్లకు నేడే చివరి తేది
VGన్యూస్: డిగ్రీ అడ్మిషన్ల తొలి విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తైంది. మెుదటి విడుత రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవడానికి తుది గడువు నేటితో (మే 08) ముగియనుంది. రిజిస్ట్రేషన్...
ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల
VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ ఈసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు దాదాపు 32,434 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 29,750 మంది విద్యార్థులు...
మే9న టీజీ ఈసెట్ హాల్ టికెట్లు విడుదల
VGన్యూస్: తెలంగాణ ఈసెట్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు రేపు (మే 9న) విడుదల కానున్నాయి. అధికారిక వెబ్ సైట్ నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మే 15న...
రేపే టీజీ ఎడ్ సెట్ హాల్ టికెట్లు విడుదల
VGన్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఈడీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం నిర్వహించే టీజీ ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు రేపు (మే 9వ తేదీన) విడుదల...
పదేళ్ల ఎదురు చూపులకు..15 నెలల్లో పరిష్కారం: సీఎం రేవంత్ రెడ్డి
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ తొలి ఏడాదిలో 57,924 ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వాలు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రజాపాలనలో కొలువుల పండగ కార్యక్రమంలో సీఎం...
గ్రూప్-3 ఫలితాలు విడుదల
గత ఏడాది నిర్వహించిన గ్రూప్-3 పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది.అభ్యర్థుల మార్కులతోపాటు జనరల్ ర్యాంకుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు తమ ఫలితాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్...
రేపటి నుంచి ఒంటిపూట బడులు
తెలంగాణలో రేపటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు పనిచేస్తాయని విద్యాశాఖ...


















