హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నల్స్ను ఇంటిగ్రేట్ చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: హైదరాబాద్ మహా నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా సిగ్నల్స్ పనిచేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనలాగ్, మెగా ఇంజనీరింగ్ సంస్థలకు సూచించారు. అనలాగ్ వ్యవస్థాపకుడు, సీఈఓ...
కంఠమహేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
VGన్యూస్: తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలోని శ్రీ సురమాంబ కంఠమహేశ్వర స్వామి వారిని బుధవారం నాడు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా...
తెలంగాణలో రాబోయే కాలం బీజేపీదే: నితిన్ నబీన్
VGన్యూస్: తెలంగాణ పుణ్యభూమిపై కూడా కమల వికాసం కాబోతోందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నితిన్ నబీన్ పాల్గొని మాట్లాడుతూ.. తమ లక్ష్యం...
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం
VGన్యూస్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మంగళవారం హైదరాబాద్ శిల్పకళా వేదికగా జరిగిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంప్యూటర్...
యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు
VGన్యూస్: యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా ఎం.సత్యనారాయణ రెడ్డిని నియమించింది. బోర్డులో ఛైర్మన్ తోపాటు సభ్యులుగా, ఎక్స్-అఫీషియో...
స్వయం సహాయక సంఘాలకు రుణాలివ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: హెచ్డీఎఫ్సీ బ్యాంకు తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మంగళవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగిన కార్యక్రమంలో హెచ్డీఎఫ్సీ సమకూర్చిన...
భూముల కేటాయింపులో టీటీడీ విధానాన్ని అధ్యయనం చేయాలి: సీఎం రేవంత్
VGన్యూస్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరిధిలో వివిధ మఠాలకు భూముల కేటాయించడానికి సంబంధించి స్పష్టమైన విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధానంగా భూ యాజమాన్యపు హక్కులు...
ఎయిర్టెల్కు రెండో హెడ్ క్వార్టర్ హైదరాబాద్: సునీల్ మిట్టల్
VGన్యూస్: ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంగళవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధీ పెవిలియన్లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం...
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీఎస్ సంజయ్ జాజు
VGన్యూస్: తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సంజయ్ జాజు మంగళవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
జూలై 2న తెలంగాణ మంత్రివర్గ సమావేశం
VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జూలై2న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు క్యాబినేట్ భేటీ కానుంది.


















