Home క్రీడలు ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్

ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో టీంఇండియా ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ తో జరిగిన తుదిపోరులో భారత జట్టు 4 వికెట్ల తేడాతో గెలించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 251 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీంఇండియా 49 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడోసారి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here