Home Tags #AndhraPradesh

Tag: #AndhraPradesh

ఏపీ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం గౌరవ అధ్యక్షురాలుగా శిద్ధా లక్ష్మీ పద్మావతి

VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం గౌరవ అధ్యక్షురాలుగా శిద్ధా లక్ష్మీ పద్మావతి ( మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు సతీమణి) నియమితులయ్యారు. ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య ఈ...

ఫార్మాసిటీ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి లోకేష్

VGన్యూస్: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికుల మృతిపై మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు...

బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయి: మంత్రి లోకేష్

VGన్యూస్: బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. కోల్ కతా లోని ఐటీసీ సోనార్ హోటల్ జరిగిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్...

అల్యూమినియం ఉత్పత్తుల తయారీకి మంచి అవ‌కాశాలున్నాయి: మంత్రి లోకేష్

VGన్యూస్: శ్యామ్ మెటాలిక్స్ & ఎనర్జీ లిమిటెడ్ డైరక్టర్ షీతల్ అగర్వాల్, సూపర్ స్పెల్టర్స్ లిమిటెడ్ చీఫ్ మెంటర్ గోపాలకృష్ణ చరణ్, రష్మీ మెటాలిక్స్ లిమిటెడ్ డైరక్టర్ సంజీవ్ కెఆర్. పట్వారీలతో విద్య,...

ఐటిసి ఛైర్మన్ తో మంత్రి నారా లోకేష్ భేటీ

VGన్యూస్: ఐటిసి ఛైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ సంజీవ్ పూరితో ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోల్ కతాలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా...

ఏపీ పారిశ్రామికాభివృద్దిలో భాగం కావాలి: మంత్రి లోకేష్

VGన్యూస్: వీసా స్టీల్ వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ విశాల్ అగర్వాల్, ఇమామీ గ్రూప్ డైరక్టర్ ఆదిత్య ఆగర్వాల్, శ్రీ సిమెంట్స్ వైస్ ఛైర్మన్ ప్రశాంత్ బంగూర్‌లతో ఏపీ విద్య, ఐటి,...

ఏపీలో కార్పొరేటు స్కూల్స్ కి దీటుగా ప్రభుత్వ బడులు: డూండి రాకేష్

VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసమైన విద్యా వ్యవస్థకు మంత్రి నారా లోకేష్ పునర్జీవం పోశారని.ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ అన్నారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా...

రెండు స్వర్ణాలతో అదరగొట్టిన ధీరజ్

VGన్యూస్: ఆర్చరీ ప్రపంచ కప్ లో రెండు స్వర్ణ పతకాలతో తెలుగు క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్‌ అదరగొట్టాడు. ఆర్చరీ వరల్డ్‌ కప్‌ స్టేజ్‌-3 టోర్నీలో వ్యక్తిగత, మిక్స్‌డ్‌ విభాగాల్లో పసిడి పతకాలు సాధించిన...

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన: గంటా శ్రీనివాస రావు

VGన్యూస్: ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) 2026 క్రికెట్ పోటీలను మంగళవారం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని యువ...

ఢిల్లీకి చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం

VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. నేడు(బుధవారం) ఢిల్లీలో నిర్వహించే ఎన్డీఏ పక్షాల సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్...

తాజా వార్తలు

error: Content is protected !!