Home Tags #TelanganaNews

Tag: #TelanganaNews

రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం

VGన్యూస్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మంగళవారం హైదరాబాద్ శిల్పకళా వేదికగా జరిగిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంప్యూటర్...

యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు

VGన్యూస్: యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా  ఎం.సత్యనారాయణ రెడ్డిని నియమించింది. బోర్డులో ఛైర్మన్ తోపాటు సభ్యులుగా, ఎక్స్-అఫీషియో...

స్వయం సహాయక సంఘాలకు రుణాలివ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మంగళవారం ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో జరిగిన కార్యక్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ సమకూర్చిన...

ఎయిర్‌టెల్‌కు రెండో హెడ్ క్వార్టర్‌ హైద‌రాబాద్‌: సునీల్ మిట్టల్

VGన్యూస్: ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంగళవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధీ పెవిలియ‌న్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం...

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీఎస్ సంజయ్ జాజు

VGన్యూస్: తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సంజయ్ జాజు మంగళవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

జూలై 2న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జూలై2న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు క్యాబినేట్ భేటీ కానుంది.

బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు

VGన్యూస్: తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీలో చేరిన...

భవననిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ

VGన్యూస్: సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోటగిరి వెంకట్ నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డు స్కీమును ఇన్సూరెన్స్...

కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

VGన్యూస్: సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్...

వచ్చే ఎన్నికల నాటికి ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తాం: సీఎం రేవంత్

VGన్యూస్: ఎలాంటి ఆటంకాలు ఎదురైనా అధిగమించి మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. మూసీ నది ప్రక్షాళన చేయాలన్నది తన కల అని.. ఒట్టేసి చెబుతున్నా...

తాజా వార్తలు

error: Content is protected !!