Home Tags #TeluguNews

Tag: #TeluguNews

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: వర్షాకాల సీజన్‌లో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పారు. అలసత్వంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు....

వర్షాకాల సన్నద్ధతకు టీజీఎస్పీడీసీఎల్ ప్రత్యేక చర్యలు

VGన్యూస్: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్పీడీసీఎల్ (TGSPDCL) వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించేందుకు ముందస్తు సన్నద్ధత చర్యలను వేగవంతం చేసింది. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని అన్ని ఆపరేషన్ కేంద్రాల్లో విద్యుత్ వ్యవస్థల బలోపేతానికి...

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన: గంటా శ్రీనివాస రావు

VGన్యూస్: ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) 2026 క్రికెట్ పోటీలను మంగళవారం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని యువ...

ఢిల్లీకి చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం

VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. నేడు(బుధవారం) ఢిల్లీలో నిర్వహించే ఎన్డీఏ పక్షాల సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్...

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. పరిహారం ప్రకటించిన డిప్యూటీ సీఎం

VGన్యూస్: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది కార్మికులు మరణించడం, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడటం అత్యంత బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బాధిత కార్మికుల కుటుంబాలకి...

ఉక్కు ప్రమాద బాధితులకు అండగా ఉంటాం: మంత్రి లోకేష్

VGన్యూస్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించి.. వారికి ధైర్యం చెప్పారు. అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే సెవెన్...

3 వేల బస్సులను ఆర్టీసీకి అప్పగిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా మరో 3 వేల బస్సులను...

మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ

VGన్యూస్: రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైంది. మధ్యప్రదేశ్ నుంచి ఆమె రాజ్యసభకు నామినేషన్...

చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి సురేఖ

VGన్యూస్: రాష్ట్రంలోని దేవాలయాల్లో భక్తులకు ఆశీర్వచనంగా చేనేత ద్వారా తయారు చేసిన శాలువాలను మాత్రమే అందించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం అంజయ్య దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కోరారు. మంగళవారం...

సౌర విద్యుత్ ప్రాజెక్టుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: మంత్రి ఉత్తమ్

VGన్యూస్: రాష్ట్రంలోని నీటిపారుదల శాఖకు చెందిన భూములు, జలాశయాలు, కాలువ వ్యవస్థలను సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే దిశగా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను...

తాజా వార్తలు

error: Content is protected !!