Tag: #BRS
అన్ని పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: కేటీఆర్
VGన్యూస్: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురాల ముగింపు (26వ ఆవిర్భావ దినోత్సవం) సందర్భంగా సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. భారాస అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన జరిగిన...
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
VGన్యుస్: తెలంగాణ భవన్ లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జెండాను కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆవిష్కరించారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి...
బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగురవేయాలి: కేటీఆర్
VGన్యూస్: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ (ఏప్రిల్ 27న) వేడుకలను పురస్కరించుకుని ప్రతి గ్రామం, పట్టణం, నియోజకవర్గం, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు....
ఏప్రిల్ 27న బీఆర్ఎస్ కీలక సమావేశం: కేటీఆర్
VG న్యూస్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ రజతోత్సవ సంబరాల ముగింపును పురస్కరించుకుని ఈ నెల 27వ తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఆపార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్...
తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్ళీ మొదలు కావాల్సిందే: కేసీఆర్
VG న్యూస్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చిల్లర మాటలే తప్ప, ఒక్కటంటే ఒక్కక కార్యాచరణ లేదని బీఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో మాజీ...
బీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి
VG న్యూస్: జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన భారత రాష్ట్ర సమితి ప్రజా ఆశీర్వాద సభలో మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్...
గులాబీ జెండా కప్పుకున్న ప్రతి బిడ్డ వరంగల్ సభకు రావాలి:కేటీఆర్
భారతదేశ స్వాతంత్ర చరిత్రలో 25 ఏళ్లు విజయవంతంగా కొనసాగుతున్న అతికొద్ది పార్టీల్లో బీఆర్ఎస్ ఒకటి అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా ముఖ్య కార్యకర్తల...
పంటలు ఎండిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం : కేటీఆర్
ఎండిన వరితో బుధవారం శాసనసభ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆందోళన చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. రైతుల పట్ల, రైతాంగం పట్ల రాష్ట్ర...
వేములవాడ ఆలయానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలి: హరీష్ రావు
దేవాదాయ చట్ట సవరణ బిల్లుపై మంగళవారం శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 100 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం ఉన్న దేవాలయాలకు ట్రస్ట్...














