Home Tags #HYDERABADNEWS

Tag: #HYDERABADNEWS

అత్యంత పారదర్శకంగా ఎస్ఐఆర్ ప్రక్రియ: CEO సుదర్శన్ రెడ్డి

VGన్యూస్: భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 25 నుండి ప్రారంభం అవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(CEO) సి.సుదర్శన్ రెడ్డి తెలిపారు....

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం

VGన్యూస్: ఈ నెల 21వ తేదీన నిర్వహించబోయే నీట్ (NEET) రీ-ఎగ్జామ్‌కు హాజరయ్యే అభ్యర్థులకు టీజీఎస్‌ఆర్టీసీ(TGSRTC) ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ వైస్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్ డైరెక్టర్ వై....

గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అనుమతి.. కృతజ్ఞతలు చెప్పిన సీఎం రేవంత్

VGన్యూస్: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ నగరంలోని బాపూ ఘాట్ వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు కేంద్ర రక్షణ శాఖ అనుమతి...

‘7 రకాల సన్నాలకు బోనస్.. జూన్ 30న మధిరలో రైతు సమ్మేళనం’

VGన్యూస్: వానాకాలం పంటలకు రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశం నిర్ణయించింది. ఈ నెల 30వ తేదీన ఖమ్మం...

మూసీ ప్రక్షాళన.. ఫ్యూచర్ సిటీని పూర్తిచేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే ప్రతిష్టాత్మకమైన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. దేశంలోని...

అటవీ సిబ్బందికి ప్రతిష్ఠాత్మక వన సంరక్ష పురస్కారాలు: మంత్రి సురేఖ

VGన్యూస్: తమ ప్రాణాలకు తెగించి విశిష్ట సేవలు అందిస్తున్న అటవీ శాఖ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గురువారం వన మహోత్సవం - 2026 ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ సంపద...

నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం

VGన్యూస్: నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 21 వ తేదీన నీట్ రీ-ఎగ్జామ్ రాసే విద్యార్థులు తమ హాల్...

ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించండి: మంత్రి పొన్నం

VGన్యూస్: ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై సచివాలయంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ...

డిజిటల్ విధానంలో తెలంగాణ మంత్రి వర్గ సమావేశాలు

VGన్యూస్: రాష్ట్ర మంత్రిమండలి సమావేశాలను ఇకపై పేపర్ లెస్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రుల సమావేశంలో ఈ...

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

VGన్యూస్: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్‍సుఖ్‍నగర్, నాగోల్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, అల్వాల్, బేగంపేట, ప్యాట్నీ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది....

తాజా వార్తలు

error: Content is protected !!