Home Tags #SPORTS

Tag: #SPORTS

విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: ఫీఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా అట్లాంటా స్టేడియంలో అర్జెంటినా, ఈజిప్ట్ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి వీక్షించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో...

రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్-2 విజేత హైదరాబాద్

VGన్యూస్: గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆదివారం జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్–2లో విజేతగా నిలిచిన హైదరాబాద్ హీరోస్ జట్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. హైదరాబాద్ హీరోస్, ముంబై డ్రీమర్స్...

మెదక్ ఫాల్కన్స్ పై హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ విజయం

VGన్యూస్: టీజీ20 లీగ్ లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శనివారం మెదక్ ఫాల్కన్స్ తో జరిగిన మ్యాచ్ లో 46 పరుగుల తేడాతో విజయం సాధించింది....

తొలి టీ20లో భారత్ పై ఐర్లాండ్ విజయం

VGన్యూస్: శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ పై ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మెుదట బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత...

క్రీడా అభివృద్ధి పనులను ప్రారంభించిన గవర్నర్

VGన్యూస్: రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధికి పలు జిల్లాల్లో మినీ స్టేడియంల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి శుక్రవారం రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు...

రెండు స్వర్ణాలతో అదరగొట్టిన ధీరజ్

VGన్యూస్: ఆర్చరీ ప్రపంచ కప్ లో రెండు స్వర్ణ పతకాలతో తెలుగు క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్‌ అదరగొట్టాడు. ఆర్చరీ వరల్డ్‌ కప్‌ స్టేజ్‌-3 టోర్నీలో వ్యక్తిగత, మిక్స్‌డ్‌ విభాగాల్లో పసిడి పతకాలు సాధించిన...

పాకిస్థాన్ పై భారత్ ఘనవిజయం

VGన్యూస్: ఐసీసీ మహిళా టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ తొలి విజయం సాధించింది. ఆదివారం ఎడ్జ్ బాస్టన్ వేదిక జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై 64 పరుగుల తేడా తో...

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన: గంటా శ్రీనివాస రావు

VGన్యూస్: ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) 2026 క్రికెట్ పోటీలను మంగళవారం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని యువ...

8 పరుగల తేడాతో శ్రీలంకపై భారత్ విజయం

VGన్యూస్: ముక్కోణపు వన్డే సిరీస్ లో దంబుల్లా వేదికగా మంగళవారం ఉత్కంఠ భరితంగా సాగిన తొలి మ్యాచ్ లో శ్రీలంక Aజట్టుపై భారత Aజట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి మెుదట బ్యాటింగ్...

వెల్డన్ అర్జున్.. ఆటను ప్రేమిస్తూనే ఉండు: సచిన్

VGన్యూస్: లక్నోసూపర్ జెయింట్స్ కు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ 2026 లో శనివారం జరిగిన చివరి మ్యాచ్ లో అర్జున్ టెండూల్కర్ కు...

తాజా వార్తలు

error: Content is protected !!