Tag: #TelanganaNews
నేపాలీ పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
VGన్యూస్: నేపాలీ పని మనుషులతో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. హైదరాబాద్ లో విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య జరిగిన ప్రదేశాన్ని...
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి: కేటీఆర్
VGన్యూస్: రాష్ట్రవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న ఘోరమైన నేరాల పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయన్నారు. శాంతిభద్రతల క్షీణతపై బీఆర్ఎస్ ప్రతినిధి...
దోస్త్ వెబ్ ఆప్షన్లకు నేడే చివరి తేది
VGన్యూస్: డిగ్రీ అడ్మిషన్ల తొలి విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తైంది. మెుదటి విడుత రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవడానికి తుది గడువు నేటితో (మే 08) ముగియనుంది. రిజిస్ట్రేషన్...
భూముల ధరల సవరణకు మంత్రివర్గ ఆమోదం
VGన్యూస్: గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులలో అవినీతి ఆరోపణలపై జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని కమిషన్ నివేదికపై తదుపరి దర్యాప్తు కోసం కేసును సీబీఐకి...
కాళేశ్వరంపై సీఎం రేవంత్ సమీక్ష
VGన్యూస్: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష...
అన్ని పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: కేటీఆర్
VGన్యూస్: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురాల ముగింపు (26వ ఆవిర్భావ దినోత్సవం) సందర్భంగా సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. భారాస అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన జరిగిన...
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణస్వీకారం
VGన్యూస్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా మంత్రి అజారుద్దీన్, ఆచార్య కోదండరాం సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారి చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం...
రవీంద్రభారతిలో ఘనంగా వాసవిమాత జయంతి
VGన్యుస్: హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆదివారం ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని భాషా సంస్కృతి శాఖ...
అమ్మగా పరిపాలన అందిస్తా: కవిత
VGన్యూస్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో జరిగిన సభలో తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) నూతన రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత...
గులాబీ జెండా కప్పుకున్న ప్రతి బిడ్డ వరంగల్ సభకు రావాలి:కేటీఆర్
భారతదేశ స్వాతంత్ర చరిత్రలో 25 ఏళ్లు విజయవంతంగా కొనసాగుతున్న అతికొద్ది పార్టీల్లో బీఆర్ఎస్ ఒకటి అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా ముఖ్య కార్యకర్తల...














