Tag: #TelanganaNews
మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహా రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం...
VGన్యూస్: భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహా రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నర్సింహారెడ్డి...
కాళేశ్వరం ప్రాజెక్టును వారం రోజులు అప్పగిస్తే రాష్ట్రం అంతటికీ నీళ్లు: కేటీఆర్
VGన్యూస్: కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్కి వారం రోజులు అప్పగిస్తే తెలంగాణ అంతటికీ నీళ్లు పారించి చూపుతామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఆదివారం హైదరాబాద్ నుంచి...
ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రులు పొన్నం, అజహరుద్దీన్
VGన్యూస్: అర్హత గల పేద నిరుపేద కుటుంబాలకు గౌరవప్రదమైన శాశ్వత నివాసాన్ని కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ నగరంలో...
కేంద్రమంత్రులకు లేఖలు రాసిన సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-II విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు, మెట్రో ఫేజ్-Iను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర...
మిడ్జిల్ డార్క్ ఏరియా కాదు.. వెలుగు నిండిన మండలంగా ప్రభుత్వ రికార్డుల్లో రావాలి: సీఎం
VGన్యూస్: మిడ్జిల్ను అభివృద్ధి చెందిన మండలంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో ముఖ్యమంత్రి పలు అభివృద్ధి...
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, స్థానిక సీనియర్ నాయకుడు ద్యాప గోపాల్ రెడ్డి (గుడియాన్...
మిడ్జిల్ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన సీఎం రేంవత్ రెడ్డి
VGన్యూస్: మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో...
ఉరుకొండపేట పబ్బతి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
VGన్యూస్: నాగర్కర్నూల్ జిల్లా ఉరుకొండపేట శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి వారిని శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 10 కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన...
అభివృద్ధి కార్యాక్రమాల్లో వేగం పెంచాలి: మంత్రి పొంగులేటి
VGన్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం పెంచాలని, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు....
కొణిజేటి రోశయ్య ప్రజాజీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం: అమరవాది లక్ష్మీనారాయణ
VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 93వ జయంతి కార్యక్రమం శనివారం తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో నిర్వహించారు. ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ రోశయ్య విగ్రహానికి పూలమాలు...















