Home తాజా వార్తలు తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్: గవర్నర్

తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్: గవర్నర్

తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయ సభలనుద్దెశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ అని అన్నారు. ప్రజలే కేంద్రంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతొందన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో పాటు నిర్ణయాలను గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here