సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి వైస్ఛాన్సలర్గా ప్రొఫెసర్ వై.ఎల్. శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
VGన్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఈడీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం నిర్వహించే టీజీ ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు రేపు (మే 9వ తేదీన) విడుదల...