Home ఆధ్యాత్మికం తెలంగాణ ప్రజాప్రతినిధులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ

తెలంగాణ ప్రజాప్రతినిధులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన విడుదల చేసింది. ఈనెల 24 నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here